తిరుమల లడ్డుపై వివాదం వద్దు

విచారణకు ఆదేశించండి రాజకీయ విశ్లేషకులు

By Venkat
On
తిరుమల లడ్డుపై వివాదం వద్దు

ఆడారి నాగరాజు

తిరుమల లడ్డుపై గత రెండు రోజులుగా జరుగుతున్న వివాదంపై రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పందిస్తూ తిరుమల లడ్డు పై వివాదం రావడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ ఎంతోమంది భక్తుల మనోభావాలతో ముడి ఉన్న ఈ అంశాన్ని వివాదం చేయొద్దని విచారణ మాత్రం కచ్చితంగా  చేయాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి వివాదాలు భవిష్యత్తులో అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వానికి టిటిడి అధికారులకు విజ్ఞప్తి చేశారుIMG-20240922-WA0448

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి