<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.newsindiatelugu.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>News India Telugu RSS Feed Generator</generator>
                <title>News India Telugu</title>
                <link>https://www.newsindiatelugu.com/rss</link>
                <description>RSS Feed of News India Telugu</description>
                
                            <item>
                <title>ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ: MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి </title>
                                    <description><![CDATA[పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3694/environmental-protection-with-electric-vehicles"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img-20260821-wa0737.jpg" alt=""></a><br /><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260821-wa10221.jpg" alt="IMG-20260821-WA1022" width="1600" height="718"/>
RRR EV MOTERS ను ప్రారంభించిన MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

<h3><strong>ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ</strong></h3>
<p> </p>
<p><strong>మహబూబ్ నగర్ జిల్లా, ఆగస్టు 21, న్యూస్ ఇండియా ప్రతినిధి:</strong> పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని <strong>MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి</strong> పిలుపునిచ్చారు. శుక్రవారం <strong>RRR EV Motors</strong>ను ఆయన ప్రారంభించారు. యజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కొత్త మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఎంతో అవసరమన్నారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు బదులుగా ఈవీ స్కూటీలను వినియోగించాలని సూచించారు. కస్టమర్లకు అందుబాటు ధరల్లో నాణ్యమైన ఎలక్ట్రిక్‌ స్కూటీలను అందిస్తున్నామని తెలిపారు. స్కూటీ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఉచిత బహుమతులను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. <strong>ప్రజలందరూ MG1 Shubham ఎలక్ట్రిక్‌ స్కూటీలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని</strong> ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, రవి, రాథోడ్ ప్రేమ్ సింగ్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>బిజినెస్ Business</category>
                                            <category>వరంగల్ Warangal</category>
                                            <category>హైదరాబాద్ Hyderabad</category>
                                            <category>ఆదిలాబాద్ Adilabad</category>
                                            <category>నల్లగొండ Nalgonda</category>
                                            <category>ఖమ్మం Khammam</category>
                                            <category>రంగారెడ్డి Ranga Reddy</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3694/environmental-protection-with-electric-vehicles</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3694/environmental-protection-with-electric-vehicles</guid>
                <pubDate>Fri, 21 Aug 2026 15:28:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260821-wa0737.jpg"                         length="171041"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Merugumalla Giri]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..</title>
                                    <description><![CDATA[<h3>మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..</h3>
<img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260819-wa0767.jpg" alt="IMG-20260819-WA0767" width="1200" height="720" />
రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు

<p><strong>ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి:</strong> మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిభట్ల సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రఘునాథ్‌ ఆధ్వర్యంలో బుధవారం రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. ఆక్రమణల కారణంగా తరచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని, విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.</p>
<p>ఆక్రమణల తొలగింపు సమయంలో కొంతమంది స్థానికులు, వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే రహదారికి ఇరువైపులా ఉన్న అన్ని ఆక్రమణలపై సమానంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. కొందరి దుకాణాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3693/removal-of-encroachments-in-mangalpally"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/vid-20260819-wa0769.mp4" alt=""></a><br /><h3></h3><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-08/vid-20260819-wa07691.mp4" controls=""></video>మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
<img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260819-wa0767.jpg" alt="IMG-20260819-WA0767" width="1280" height="720"/>
రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు

<p><strong>ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి:</strong> మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిభట్ల సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రఘునాథ్‌ ఆధ్వర్యంలో బుధవారం రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. ఆక్రమణల కారణంగా తరచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని, విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.</p>
<p>ఆక్రమణల తొలగింపు సమయంలో కొంతమంది స్థానికులు, వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే రహదారికి ఇరువైపులా ఉన్న అన్ని ఆక్రమణలపై సమానంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. కొందరి దుకాణాల ముందు మాత్రమే ఆక్రమణలు తొలగించడం సరికాదని, మొత్తం రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. టిపిఓ సిబ్బంది శ్రీధర్ రెడ్డి, నరేందర్, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>క్రైమ్ Crime</category>
                                            <category>వరంగల్ Warangal</category>
                                            <category>హైదరాబాద్ Hyderabad</category>
                                            <category>ఆదిలాబాద్ Adilabad</category>
                                            <category>నల్లగొండ Nalgonda</category>
                                            <category>ఖమ్మం Khammam</category>
                                            <category>రంగారెడ్డి Ranga Reddy</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3693/removal-of-encroachments-in-mangalpally</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3693/removal-of-encroachments-in-mangalpally</guid>
                <pubDate>Wed, 19 Aug 2026 13:32:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/vid-20260819-wa0769.mp4"                         length="6126770"                         type="video/mp4"  />
                
                                    <dc:creator><![CDATA[Merugumalla Giri]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img_20260819_083151.jpg" alt="IMG_20260819_083151" width="1200" height="1200" /><br />తొర్రూరు: గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు తొర్రూరు పోలీసులు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తొర్రూరు కిరాణా వర్తకుల సంఘం సభ్యులతో సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.<br />ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం సరఫరాపై నిఘా పెరగడంతో, గుడుంబా తయారీదారులు ప్రత్యామ్నాయంగా చక్కెరను వినియోగించే అవకాశం ఉందని వర్తకులను అప్రమత్తం చేశారు.<br />గుడుంబా తయారీదారులకు చక్కెర, బెల్లం లేదా ఇతర ముడి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించి సహకరించవద్దని కిరాణా వ్యాపారులకు పోలీసులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అనుమానాస్పదంగా పెద్ద మొత్తంలో ముడి పదార్థాలు కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలను పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.<br />నిషేధిత గుడుంబా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఉద్దేశపూర్వకంగా విక్రయిస్తూ గుడుంబా తయారీదారులకు సహకరిస్తున్నట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యాపారులు, వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3692/strict-action-by-the-police-to-eradicate-gudumba"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img_20260819_083151.jpg" alt=""></a><br /><p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img_20260819_083151.jpg" alt="IMG_20260819_083151" width="1500" height="2000"/><br />తొర్రూరు: గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు తొర్రూరు పోలీసులు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తొర్రూరు కిరాణా వర్తకుల సంఘం సభ్యులతో సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.<br />ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం సరఫరాపై నిఘా పెరగడంతో, గుడుంబా తయారీదారులు ప్రత్యామ్నాయంగా చక్కెరను వినియోగించే అవకాశం ఉందని వర్తకులను అప్రమత్తం చేశారు.<br />గుడుంబా తయారీదారులకు చక్కెర, బెల్లం లేదా ఇతర ముడి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించి సహకరించవద్దని కిరాణా వ్యాపారులకు పోలీసులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అనుమానాస్పదంగా పెద్ద మొత్తంలో ముడి పదార్థాలు కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలను పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.<br />నిషేధిత గుడుంబా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఉద్దేశపూర్వకంగా విక్రయిస్తూ గుడుంబా తయారీదారులకు సహకరిస్తున్నట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యాపారులు, వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి హెచ్చరించారు.<br />గుడుంబా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు, వ్యాపారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని వారు కోరారు. గుడుంబా తయారీ లేదా ముడి పదార్థాల అక్రమ సరఫరాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.<br />గుడుంబా నిర్మూలనలో కిరాణా వర్తకుల సహకారం కీలకమని పోలీసులు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3692/strict-action-by-the-police-to-eradicate-gudumba</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3692/strict-action-by-the-police-to-eradicate-gudumba</guid>
                <pubDate>Wed, 19 Aug 2026 08:32:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img_20260819_083151.jpg"                         length="1822099"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...</title>
                                    <description><![CDATA[ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త మనోహర్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3690/grand-launch-of-mg1-ev-scooters-at-thorrur"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img_20260817_210115.jpg" alt=""></a><br /><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img_20260817_21080185.jpeg" alt="IMG_20260817_21080185" width="1920" height="1080"/>
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ముఖ్య అతిథులు..

<p>తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...</p>
<p>రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 18</p><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-08/vid20260817110537.mp4" controls=""></video>: యువత ఎలక్ట్రిక్ వాహనాలు రంగంలో ఉపాధితో పాటు ఆదాయం పొందాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు. తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త మనోహర్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్త మనోహర్‌రెడ్డి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, వ్యాపారులు భారీగా తరలివచ్చారు. ఎంజీ1 భూమి సంస్థ ఆధ్వర్యంలో ఫోర్‌ సీటర్‌, సెవెన్‌ సీటర్‌ ఆటోలతో పాటు ట్రాలీ ఆటోలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే ఎలక్ట్రిక్‌ బైకులను కూడా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని ఉపాధితో పాటు ఆదాయం పొందాలని సూచించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, కొత్త సుజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>వరంగల్ Warangal</category>
                                            <category>హైదరాబాద్ Hyderabad</category>
                                            <category>ఆదిలాబాద్ Adilabad</category>
                                            <category>నల్లగొండ Nalgonda</category>
                                            <category>ఖమ్మం Khammam</category>
                                            <category>రంగారెడ్డి Ranga Reddy</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3690/grand-launch-of-mg1-ev-scooters-at-thorrur</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3690/grand-launch-of-mg1-ev-scooters-at-thorrur</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 10:42:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img_20260817_210115.jpg"                         length="700070"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Merugumalla Giri]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం</title>
                                    <description><![CDATA[<h3>గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం</h3>
<h4>తులస్య తండాలో తెల్లవారుజామున దాడులు – 20 లీటర్ల గుడుంబా స్వాధీనం</h4>
<p><strong>మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు:</strong><br />తొర్రూరు మండల పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొద్ది రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై వరుసగా దాడులు నిర్వహిస్తున్న పోలీసులు.. తాజాగా ఆదివారం తులస్య తండాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.</p>
<p>ఎస్సై <strong>మహేందర్ రెడ్డి</strong> ఆధ్వర్యంలో తెల్లవారుజామున నిర్వహించిన ఈ దాడుల్లో గుడుంబా తయారీకి సంబంధించిన స్థావరాలను గుర్తించారు. దాడుల్లో <strong>20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా.. సుమారు 300 లీటర్ల బెల్లం, చక్కెర మాష్‌ను ధ్వంసం చేశారు.</strong> గుడుంబా తయారీలో పాల్గొన్న ముగ్గురిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.</p>
<h3>ప్రజల్లో అవగాహనకు పోలీసుల ప్రాధాన్యం</h3>
<p>కేవలం దాడులతోనే కాకుండా.. గుడుంబా, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు గ్రామంలో ప్రత్యేక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3689/police-force-on-gudumba-settlements"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img_20260816_093459.jpg" alt=""></a><br /><h3>గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం</h3>
<h4>తులస్య తండాలో తెల్లవారుజామున దాడులు – 20 లీటర్ల గుడుంబా స్వాధీనం</h4><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-08/vid-20260816-wa0056.mp4" controls=""></video>
<p><strong>మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు:</strong><br />తొర్రూరు మండల పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొద్ది రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై వరుసగా దాడులు నిర్వహిస్తున్న పోలీసులు.. తాజాగా ఆదివారం తులస్య తండాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.</p>
<p>ఎస్సై <strong>మహేందర్ రెడ్డి</strong> ఆధ్వర్యంలో తెల్లవారుజామున నిర్వహించిన ఈ దాడుల్లో గుడుంబా తయారీకి సంబంధించిన స్థావరాలను గుర్తించారు. దాడుల్లో <strong>20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా.. సుమారు 300 లీటర్ల బెల్లం, చక్కెర మాష్‌ను ధ్వంసం చేశారు.</strong> గుడుంబా తయారీలో పాల్గొన్న ముగ్గురిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.</p>
<h3>ప్రజల్లో అవగాహనకు పోలీసుల ప్రాధాన్యం</h3>
<p>కేవలం దాడులతోనే కాకుండా.. గుడుంబా, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గుడుంబా సేవించడం వల్ల కుటుంబాలపై పడే ఆర్థిక, సామాజిక ప్రభావాలను వివరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.</p>
<h3>పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి</h3>
<p>గుడుంబా తయారీ, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై మహేందర్ రెడ్డి కోరారు. గ్రామాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా మాదకద్రవ్యాల కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.</p>
<p>తొర్రూరు మండలంలో గుడుంబా నిర్మూలనకు పోలీసులు వరుస దాడులు కొనసాగిస్తుండటంతో అక్రమ గుడుంబా తయారీదారుల్లో ఆందోళన మొదలైంది. <strong>గుడుంబా, డ్రగ్స్‌కు చెక్ పెట్టే వరకు తమ చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.</strong></p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3689/police-force-on-gudumba-settlements</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3689/police-force-on-gudumba-settlements</guid>
                <pubDate>Sun, 16 Aug 2026 09:35:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img_20260816_093459.jpg"                         length="2061873"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p>భద్రాది కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఆగస్టు 15 :అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ మృతి చెందిన ఘటనలో బూర్గంపాడు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.తేదీ 11.08.2026 రాత్రి నకిరేపేట అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా అటవీ జంతువులను విద్యుత్ షాక్ ద్వారా వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చినట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్, తన డిఆర్ఓ అనార్కలి మరియు ఇతర సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ నిందితుల కోసం గాలిస్తుండగా అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో నవీన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.డిఆర్ఓ అనార్కలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారణమైన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3688/arrest-of-the-accused-responsible-for-the-death-of-forest"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img-20260815-wa3636.jpg" alt=""></a><br /><p>భద్రాది కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఆగస్టు 15 :అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ మృతి చెందిన ఘటనలో బూర్గంపాడు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.తేదీ 11.08.2026 రాత్రి నకిరేపేట అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా అటవీ జంతువులను విద్యుత్ షాక్ ద్వారా వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చినట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్, తన డిఆర్ఓ అనార్కలి మరియు ఇతర సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ నిందితుల కోసం గాలిస్తుండగా అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో నవీన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.డిఆర్ఓ అనార్కలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారణమైన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో లక్ష్మిపురం గ్రామంలోని ఆవుల నాగిరెడ్డి ఇంట్లో ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన ముగ్గురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి సమాచారం మేరకు నాలుగో నిందితుడు కన్నెదారి అనంతయ్యను నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని అతని నివాసం వద్ద అరెస్ట్ చేశారు.నిందితుల వివరాలు.. A1. ఆవుల నాగిరెడ్డి, తండ్రి: గురువారెడ్డి, వయస్సు: 44 సంవత్సరాలు, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్, నివాసం: లక్ష్మిపురం.A2. దాసరి నరేష్, తండ్రి: మల్లయ్య, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: మటన్ షాప్, నివాసం: లక్ష్మిపురం.A3. తాటి వీరబాబు, తండ్రి: వెంకన్న, వయస్సు: 28 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: లక్ష్మిపురం.A4. కన్నెదారి అనంతయ్య, తండ్రి: సెబాస్టియన్, వయస్సు: 58 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: నాగినేనిప్రోలు రెడ్డిపాలెం.స్వాధీనం చేసుకున్న వస్తువులు నిందితుల వద్ద నుండి బైండింగ్ వైరు, విద్యుత్ తీగలు అమర్చేందుకు కర్రలు పాతడానికి ఉపయోగించే గడ్డపలుగు, ఖాళీ క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ఇలాంటి చర్యల వల్ల అమాయక అటవీ జంతువులతో పాటు అటవీ, పోలీసు అధికారులు మరియు సాధారణ ప్రజల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు.ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3688/arrest-of-the-accused-responsible-for-the-death-of-forest</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3688/arrest-of-the-accused-responsible-for-the-death-of-forest</guid>
                <pubDate>Sat, 15 Aug 2026 21:40:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260815-wa3636.jpg"                         length="191069"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Naresh Kolakani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ</title>
                                    <description><![CDATA[<p><br />మహబూబాబాద్ జిల్లా –</p>
<p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260814-wa0038.jpg" alt="IMG-20260814-WA0038" width="1200" height="720" /> తొర్రూరు:</p>
<p>న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.<br />న్యాయవాదిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.<br />న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.<br />ఈ నిరసన కార్యక్రమంలో తొర్రూరు బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3687/boycott-of-thorrur-bar-association-functions-to-protest-attack-on"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img-20260814-wa0038.jpg" alt=""></a><br /><p><br />మహబూబాబాద్ జిల్లా –</p>
<p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260814-wa0038.jpg" alt="IMG-20260814-WA0038" width="1280" height="720"/> తొర్రూరు:</p>
<p>న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.<br />న్యాయవాదిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.<br />న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.<br />ఈ నిరసన కార్యక్రమంలో తొర్రూరు బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3687/boycott-of-thorrur-bar-association-functions-to-protest-attack-on</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3687/boycott-of-thorrur-bar-association-functions-to-protest-attack-on</guid>
                <pubDate>Fri, 14 Aug 2026 14:07:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260814-wa0038.jpg"                         length="122359"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్లా <br />తొర్రూరు, ఆగస్టు 13:</p>
<p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260813-wa0005.jpg" alt="IMG-20260813-WA0005" width="960" height="1200" /><br />మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తండాలో తనిఖీలు చేపట్టారు.<br />ఈ తనిఖీల్లో 15 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.<br />అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.<br />అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3686/police-raids-on-gudumba-in-thorrur"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img-20260813-wa0005.jpg" alt=""></a><br /><p>మహబూబాబాద్ జిల్లా <br />తొర్రూరు, ఆగస్టు 13:</p>
<p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260813-wa0005.jpg" alt="IMG-20260813-WA0005" width="960" height="1280"/><br />మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తండాలో తనిఖీలు చేపట్టారు.<br />ఈ తనిఖీల్లో 15 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.<br />అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.<br />అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3686/police-raids-on-gudumba-in-thorrur</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3686/police-raids-on-gudumba-in-thorrur</guid>
                <pubDate>Thu, 13 Aug 2026 12:23:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260813-wa0005.jpg"                         length="269736"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..</title>
                                    <description><![CDATA[<p>అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం</p><p>హైదరాబాద్, ఆగస్టు 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న అనుమానంతో విజిలెన్స్ అధికారులు అంబర్‌పేట్ గోల్నాక ధర్మకాటా వద్ద ఓ అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేసి సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ CRO కార్యాలయానికి చెందిన CSDT శ్రీమతి ఎం. వసంత కుమారి, అంబర్‌పేట్ సర్కిల్ ACSO కార్యాలయానికి చెందిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ రెహమాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విజిలెన్స్ బృందం TG11T0799 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేపట్టింది. తనిఖీ సమయంలో వాహనంతో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని, అందులో ఉన్న పీడీఎస్ బియ్యాన్ని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనానికి సంబంధించిన వ్యక్తి ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అలీని గుర్తించినట్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3685/20-quintals-of-pds-rice-seized-in-amberpet"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img-20260812-wa1250.jpg" alt=""></a><br /><p>అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం</p><p>హైదరాబాద్, ఆగస్టు 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న అనుమానంతో విజిలెన్స్ అధికారులు అంబర్‌పేట్ గోల్నాక ధర్మకాటా వద్ద ఓ అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేసి సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ CRO కార్యాలయానికి చెందిన CSDT శ్రీమతి ఎం. వసంత కుమారి, అంబర్‌పేట్ సర్కిల్ ACSO కార్యాలయానికి చెందిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ రెహమాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విజిలెన్స్ బృందం TG11T0799 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేపట్టింది. తనిఖీ సమయంలో వాహనంతో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని, అందులో ఉన్న పీడీఎస్ బియ్యాన్ని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనానికి సంబంధించిన వ్యక్తి ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అలీని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని Essential Commodities Act, 1955లోని సెక్షన్ 6-A కింద స్వాధీనం చేసుకుని, భద్రపరచడానికి MLS Point-VI, ఆజామాబాద్‌కు తరలించారు. </p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260812-wa1250.jpg" alt="IMG-20260812-WA1250" width="1280" height="720"/>అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..<p>పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇది TSPDS (Control) Order, 2016లోని Clause 17(e)కు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>క్రైమ్ Crime</category>
                                            <category>వరంగల్ Warangal</category>
                                            <category>హైదరాబాద్ Hyderabad</category>
                                            <category>ఆదిలాబాద్ Adilabad</category>
                                            <category>నల్లగొండ Nalgonda</category>
                                            <category>ఖమ్మం Khammam</category>
                                            <category>రంగారెడ్డి Ranga Reddy</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3685/20-quintals-of-pds-rice-seized-in-amberpet</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3685/20-quintals-of-pds-rice-seized-in-amberpet</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 18:11:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260812-wa1250.jpg"                         length="127405"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Merugumalla Giri]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్లా :-<br />తొర్రూరు సెంటర్ :-</p>
<p>చదువుల నిలయంగా పేరొందిన చెర్లపాలెం ఉన్నత పాఠశాలలో ఓ గణిత ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కరుణాకర్ రెడ్డి అనే గణిత ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి తొలగించాలని లేదా బదిలీ చేయాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.</p>
<p>గణిత బోధనపై తగిన పరిజ్ఞానం లేదని, విద్యార్థులకు సరైన రీతిలో బోధించడం లేదని ఆరోపిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.</p>
<p>ఇంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.</p>
<p>*విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణలు..!*</p>
<p>ఇక గతంలో పదో తరగతి విద్యార్థినుల పట్ల కరుణాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు కూడా వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గతంలో గ్రామస్తులు ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.</p>
<p>అయితే ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3684/we-dont-want-this-teacher-save-our-childrens-future"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img_20260812_174355.jpg" alt=""></a><br /><p>మహబూబాబాద్ జిల్లా :-<br />తొర్రూరు సెంటర్ :-</p><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-08/vid-20260812-wa0100.mp4" controls=""></video>
<p>చదువుల నిలయంగా పేరొందిన చెర్లపాలెం ఉన్నత పాఠశాలలో ఓ గణిత ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కరుణాకర్ రెడ్డి అనే గణిత ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి తొలగించాలని లేదా బదిలీ చేయాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.</p>
<p>గణిత బోధనపై తగిన పరిజ్ఞానం లేదని, విద్యార్థులకు సరైన రీతిలో బోధించడం లేదని ఆరోపిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.</p>
<p>ఇంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.</p>
<p>*విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణలు..!*</p>
<p>ఇక గతంలో పదో తరగతి విద్యార్థినుల పట్ల కరుణాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు కూడా వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గతంలో గ్రామస్తులు ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.</p>
<p>అయితే ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలను తేల్చాల్సిన బాధ్యత అధికారులదేనని గ్రామస్తులు అంటున్నారు.</p>
<p>ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా కేవలం షోకాజ్ నోటీసులతోనే వ్యవహారాన్ని ముగించడం ఎందుకు?నాలుగేళ్లుగా వస్తున్న ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ ఎందుకు జరగలేదు?విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాల విషయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసమేనా?</p>
<p>అంటూ గ్రామస్తులు నిలదీస్తున్నారు.</p>
<p>**అధికారుల మౌనంపై అనేక అనుమానాలు..!*</p>
<p>పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం కావడంతో ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.</p>
<p>ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలి.. ఆరోపణలు నిరాధారమైతే పూర్తి వాస్తవాలను ప్రజల ముందు వెల్లడించాలి అని వారు కోరుతున్నారు</p>
<p>విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని నిష్పక్షపాత విచారణ కమిటీని ఏర్పాటు చేసి, విద్యార్థుల నుంచి కూడా వివరాలు సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు.</p>
<p>చెర్లపాలెం ఉన్నత పాఠశాలలో వినిపిస్తున్న ఈ ఆరోపణలు ఇప్పుడు విద్యాశాఖ అధికారుల తీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.</p>
<p>విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడకుండా అధికారులు వెంటనే విచారణ చేపడతారా? లేక ఈ వ్యవహారం కూడా షోకాజ్ నోటీసులకే పరిమితమవుతుందా?ఇప్పుడు చెర్లపాలెం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. </p>
<p>*పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం పై అధికారులకు చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది పై అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని చర్యలు మాత్రం ఏమీ లేవని ఇప్పటికి కూడా విషయాన్ని పై అధికారులకు చేరవేశామని తదుపరి నిర్ణయం వారిపైనే ఆధారపడి ఉంటుందని చేతులు దులుపుకోవడం గమనార్హం*.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3684/we-dont-want-this-teacher-save-our-childrens-future</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3684/we-dont-want-this-teacher-save-our-childrens-future</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 17:44:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img_20260812_174355.jpg"                         length="1464531"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో</title>
                                    <description><![CDATA[నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3683/jail-bharo-protesting-against-corporate-policies"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img-20260810-wa0887(1).jpg" alt=""></a><br /><p>కొత్తగూడెం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ అన్ని కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమని సోమవారం నిర్వహించారు . కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్‌లో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నాయకులు ఆరోపించారు. కార్మిక చట్టాల పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.జైలు భరో కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు .</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3683/jail-bharo-protesting-against-corporate-policies</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3683/jail-bharo-protesting-against-corporate-policies</guid>
                <pubDate>Mon, 10 Aug 2026 12:58:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260810-wa0887%281%29.jpg"                         length="226582"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Naresh Kolakani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్లా :</p>
<p>జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ప్రచార యాత్రను ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ వల్లపు కొమురెల్లి స్మారక స్థూపం వద్ద నుంచి ఈ ప్రచార పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.<br />ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి. విజయ్ సారధి హాజరయ్యి స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రజా చైతన్య ప్రచార యాత్రను ప్రారంబించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు ప్రజా చైతన్య ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.<br />కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ప్రచార యాత్ర ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3682/cpi-public-awareness-campaign-against-anti-democratic-policies-of-central-government"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img_20260810_121401.jpg" alt=""></a><br /><p>మహబూబాబాద్ జిల్లా :</p><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-08/vid-20260810-wa0038.mp4" controls=""></video>
<p>జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ప్రచార యాత్రను ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ వల్లపు కొమురెల్లి స్మారక స్థూపం వద్ద నుంచి ఈ ప్రచార పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.<br />ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి. విజయ్ సారధి హాజరయ్యి స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రజా చైతన్య ప్రచార యాత్రను ప్రారంబించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు ప్రజా చైతన్య ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.<br />కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ప్రచార యాత్ర ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.<br />తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.<br />ఈ ప్రచార యాత్రలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3682/cpi-public-awareness-campaign-against-anti-democratic-policies-of-central-government</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3682/cpi-public-awareness-campaign-against-anti-democratic-policies-of-central-government</guid>
                <pubDate>Mon, 10 Aug 2026 12:25:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img_20260810_121401.jpg"                         length="1978982"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..</title>
                                    <description><![CDATA[<p>ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..</p>
<p>రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ..</p>
<p>రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పెద్ద అంబర్‌పేట్ ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్, ఆటోనగర్ ఇసుక లారీ యజమానుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో మైనింగ్ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లారీలను తమ ఆధీనంలోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతోందని, నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేస్తున్న లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్, జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు భవిష్యత్తులో కూడా అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ పూర్తి సహకారం అందిస్తామని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3679/ap-clampdown-on-sand-smuggling"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/vid-20260806-wa1137.mp4" alt=""></a><br /><p>ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..</p>
<p>రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ..</p><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-08/vid-20260806-wa1137.mp4" controls=""></video>
<p>రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పెద్ద అంబర్‌పేట్ ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్, ఆటోనగర్ ఇసుక లారీ యజమానుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో మైనింగ్ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లారీలను తమ ఆధీనంలోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతోందని, నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేస్తున్న లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్, జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు భవిష్యత్తులో కూడా అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>క్రైమ్ Crime</category>
                                            <category>వరంగల్ Warangal</category>
                                            <category>హైదరాబాద్ Hyderabad</category>
                                            <category>ఆదిలాబాద్ Adilabad</category>
                                            <category>నల్లగొండ Nalgonda</category>
                                            <category>ఖమ్మం Khammam</category>
                                            <category>రంగారెడ్డి Ranga Reddy</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3679/ap-clampdown-on-sand-smuggling</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3679/ap-clampdown-on-sand-smuggling</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 17:20:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/vid-20260806-wa1137.mp4"                         length="8206004"                         type="video/mp4"  />
                
                                    <dc:creator><![CDATA[Merugumalla Giri]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు</title>
                                    <description><![CDATA[ప్రిన్సిపాల్  యెల్లదండి రాము ]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3678/bonala-celebrations-in-pre-aim-kids-school"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/motion_photo_2043999076708304587.jpg" alt=""></a><br /><p>భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ఇండియా ప్రతినిధి ) ఆగస్టు 5: కొత్తగూడెం ఎన్ కె నగర్ లోని ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను చిన్నారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయాలను చిన్నారులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యం ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించింది. బోనాలు తెలంగాణ సంస్కృతి, అమ్మవారిపై భక్తి, సామూహిక ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే ముఖ్యమైన పండుగ.సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన చిన్నారులు తలపై అందంగా అలంకరించిన బోనాలను మోసుకుంటూ ఆకట్టుకున్నారు. పోతురాజు వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు, జానపద గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. పాఠశాల ప్రాంగణం రంగవల్లులు, పూలతోరణాలు, బోనాల అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది.ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు యెల్లదండి రాము మాట్లాడుతూ, చిన్నారులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం, వాటిని భావితరాలకు చేరవేయడం తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బోనాల పండుగ విశిష్టతను తెలుసుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3678/bonala-celebrations-in-pre-aim-kids-school</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3678/bonala-celebrations-in-pre-aim-kids-school</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 09:52:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/motion_photo_2043999076708304587.jpg"                         length="603776"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Naresh Kolakani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం  చిరస్మరణం   </title>
                                    <description><![CDATA[ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3677/martyr-dastagiri-ramchanders-sacrifice-is-immortal%C2%A0"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img-20260805-wa0800.jpg" alt=""></a><br /><p>భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఆగస్టు 5: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో అమరులైన దస్తాగిరి, కే. రాంచందర్ 57వ వర్ధంతిని బుధవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్, అమరవీరుల స్తూపం వద్ద  ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా అధ్యక్షుడు పి. రాంచందర్, ప్రధాన కార్యదర్శి కెజిఎస్ మాథ్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరుల స్థూపంకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. వారి త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమకారుల సమితి నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ చరిత్రలో దస్తాగిరి, కే. రాంచందర్ వంటి అమరవీరుల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. భావితరాలకు వారి పోరాట స్ఫూర్తిని తెలియజేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు అమరవీరులకు నివాళులర్పించారు.  మలిదశ, తొలిదాశ ఉద్యమకారులు పి. రామచందర్, కామేశ్వరరావు, కొమరయ్య, వీరస్వామి, సీతారాం, మంగపతి రావు, మొహ్మద్ గౌస్, పురుషోత్తం, కృష్ణార్జునరావు, మండే అంజనేయులు, శ్రీహరి, కామేశ్వారారావు, నాగేశ్వరావు, దామేరాకొండ మల్లయ్య, భీమయ్యా, సర్వత్తం రావు, విజయకుమార్, నిజామోద్దీన్, రాజయ్య, రామలక్ష్మి, అప్పిరెడ్డి, మౌలానా, బ్రహ్మం, జక్కంపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3677/martyr-dastagiri-ramchanders-sacrifice-is-immortal%C2%A0</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3677/martyr-dastagiri-ramchanders-sacrifice-is-immortal%C2%A0</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 09:47:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260805-wa0800.jpg"                         length="160067"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Naresh Kolakani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్లా:-<br />తొర్రూరు సెంటర్:-</p>
<p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260801-wa0038.jpg" alt="IMG-20260801-WA0038" width="1174" height="1200" /><br />తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.<br />తొర్రూరు రూరల్ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గుర్తూరు గ్రామానికి చెందిన ఈదునూరి సమ్మయ్య (35) శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలోని బోర్ మోటార్‌ను ఆన్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సర్వీస్ వైర్‌ను తాకడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.<br />రాత్రి 9 గంటలైనా సమ్మయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా, విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన స్థితిలో కనిపించాడు.<br />యువ వయస్సులోనే సమ్మయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3675/young-farmer-dies-due-to-electric-shock"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-08/img-20260801-wa0038.jpg" alt=""></a><br /><p>మహబూబాబాద్ జిల్లా:-<br />తొర్రూరు సెంటర్:-</p>
<p><img src="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260801-wa0038.jpg" alt="IMG-20260801-WA0038" width="1174" height="1340"/><br />తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.<br />తొర్రూరు రూరల్ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గుర్తూరు గ్రామానికి చెందిన ఈదునూరి సమ్మయ్య (35) శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలోని బోర్ మోటార్‌ను ఆన్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సర్వీస్ వైర్‌ను తాకడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.<br />రాత్రి 9 గంటలైనా సమ్మయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా, విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన స్థితిలో కనిపించాడు.<br />యువ వయస్సులోనే సమ్మయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య కవిత, కుమారుడు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు.<br />మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తొర్రూరు రూరల్ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3675/young-farmer-dies-due-to-electric-shock</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3675/young-farmer-dies-due-to-electric-shock</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 12:18:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-08/img-20260801-wa0038.jpg"                         length="85415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్లా:<br />  తొర్రూరు సెంటర్:</p>
<p></p>
<p>మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఐదు గొర్లు, రెండు మేకలు మృతి చెందాయి.<br />బాధిత రైతు భాషబోయిన నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో గొర్లు అరుస్తున్న శబ్దం వినిపించడంతో షెడ్డు వద్దకు వెళ్లి చూడగా గొర్లు, మేకలు మృతి చెంది కనిపించాయి. అనంతరం పరిశీలించగా షెడ్డు చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు ఆనుకుని ఉన్న పశువులు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు గుర్తించారు.<br />షెడ్డు పైభాగంలో ఉన్న విద్యుత్ తీగల నుంచి ప్రమాదవశాత్తు ఇనుప కంచెకు విద్యుత్ ప్రవహించడంతో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు.<br />మృతి చెందిన ఐదు గొర్లు, రెండు మేకల విలువ సుమారు రూ.1 లక్ష వరకు ఉంటుందని, ఈ ప్రమాదంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3674/in-somaram-village-7-nails-died-due-to-electric-shock"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/img_20260731_090746.jpg" alt=""></a><br /><p>మహబూబాబాద్ జిల్లా:<br /> తొర్రూరు సెంటర్:</p>
<p></p><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-07/vid-20260731-wa0007.mp4" controls=""></video>
<p>మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఐదు గొర్లు, రెండు మేకలు మృతి చెందాయి.<br />బాధిత రైతు భాషబోయిన నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో గొర్లు అరుస్తున్న శబ్దం వినిపించడంతో షెడ్డు వద్దకు వెళ్లి చూడగా గొర్లు, మేకలు మృతి చెంది కనిపించాయి. అనంతరం పరిశీలించగా షెడ్డు చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు ఆనుకుని ఉన్న పశువులు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు గుర్తించారు.<br />షెడ్డు పైభాగంలో ఉన్న విద్యుత్ తీగల నుంచి ప్రమాదవశాత్తు ఇనుప కంచెకు విద్యుత్ ప్రవహించడంతో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు.<br />మృతి చెందిన ఐదు గొర్లు, రెండు మేకల విలువ సుమారు రూ.1 లక్ష వరకు ఉంటుందని, ఈ ప్రమాదంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3674/in-somaram-village-7-nails-died-due-to-electric-shock</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3674/in-somaram-village-7-nails-died-due-to-electric-shock</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 09:11:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/img_20260731_090746.jpg"                         length="1958033"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్లా:</p>
<p><br />మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీ సీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.<br />ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడును పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.<br />కొంతమంది బస్తాలు, సంచులు, వాహనాల్లో ఆపిల్ పండ్లను తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3673/crowd-gathers-for-apples-when-dcm-rolls-over-at-matedu"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/img-20260730-wa00731.jpg" alt=""></a><br /><p>మహబూబాబాద్ జిల్లా:</p>
<p></p><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-07/vid-20260730-wa0065.mp4" controls=""></video><br />మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీ సీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.<br />ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడును పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.<br />కొంతమంది బస్తాలు, సంచులు, వాహనాల్లో ఆపిల్ పండ్లను తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.<br />సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3673/crowd-gathers-for-apples-when-dcm-rolls-over-at-matedu</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3673/crowd-gathers-for-apples-when-dcm-rolls-over-at-matedu</guid>
                <pubDate>Thu, 30 Jul 2026 16:21:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/img-20260730-wa00731.jpg"                         length="188024"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్లా:</p>
<p><br />మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీ సీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.<br />ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడును పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.<br />కొంతమంది బస్తాలు, సంచులు, వాహనాల్లో ఆపిల్ పండ్లను తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3672/crowd-gathers-for-apples-when-dcm-rolls-over-at-matedu"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/img-20260730-wa0073.jpg" alt=""></a><br /><p>మహబూబాబాద్ జిల్లా:</p><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-07/vid-20260730-wa0072.mp4" controls=""></video>
<p><br />మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీ సీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.<br />ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడును పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.<br />కొంతమంది బస్తాలు, సంచులు, వాహనాల్లో ఆపిల్ పండ్లను తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.<br />సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3672/crowd-gathers-for-apples-when-dcm-rolls-over-at-matedu</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3672/crowd-gathers-for-apples-when-dcm-rolls-over-at-matedu</guid>
                <pubDate>Thu, 30 Jul 2026 16:18:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/img-20260730-wa0073.jpg"                         length="188024"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు</title>
                                    <description><![CDATA[<p>మహబూబాబాద్ జిల్ల</p>
<p>తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన<br />అధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక – ఆగిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం<img src="https://www.newsindiatelugu.com/media/2026-07/img_20260728_091619.jpg" alt="IMG_20260728_091619" width="1200" height="1200" /></p>
<p>తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. గ్రామాలు, తండాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో రూ.5.07 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపనలు చేశారు.<br />ఈ సందర్భంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, మహిళా సమైక్య భవనాలు తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.<br />అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3671/progress-in-rural-areas-with-rs-507-crores"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/img_20260728_091619.jpg" alt=""></a><br /><p>మహబూబాబాద్ జిల్ల</p>
<p>తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన<br />అధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక – ఆగిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం<img src="https://www.newsindiatelugu.com/media/2026-07/img_20260728_091619.jpg" alt="IMG_20260728_091619" width="1500" height="2000"/></p>
<p>తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. గ్రామాలు, తండాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో రూ.5.07 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపనలు చేశారు.<br />ఈ సందర్భంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, మహిళా సమైక్య భవనాలు తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.<br />అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రారంభించిన పనులు ఏ పరిస్థితుల్లోనూ నిలిచిపోకుండా నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.<br />అంతకుముందు వివిధ కారణాలతో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూడా వెంటనే పునఃప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సీరియస్‌గా సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3671/progress-in-rural-areas-with-rs-507-crores</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3671/progress-in-rural-areas-with-rs-507-crores</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 09:25:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/img_20260728_091619.jpg"                         length="2479900"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[దుర్సొజు వీరాంజనేయులు]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ </title>
                                    <description><![CDATA[<p>భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 27 :తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి భద్రాచలం మండలంలో 24 గంటల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎస్ ఐ ఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నమోదును మరింత వేగవంతం చేయడం, ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలోని 145, 148, 160, 161, 165, 167, 172, 173, 174 పోలింగ్ బూత్‌లను సందర్శించి, ఆయా బూత్‌ల బూత్ లెవల్ అధికారులను కలిసి ఇప్పటివరకు జరిగిన నమోదు పురోగతి, నమోదైన శాతం, ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం భద్రాచలం ఎమ్మార్వో వై. రవికుమార్ ను సబ్ కలెక్టర్ కార్యాలయంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3670/sir-mandal-prawas-abhiyan"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/img-20260727-wa1503.jpg" alt=""></a><br /><p>భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 27 :తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి భద్రాచలం మండలంలో 24 గంటల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎస్ ఐ ఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నమోదును మరింత వేగవంతం చేయడం, ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలోని 145, 148, 160, 161, 165, 167, 172, 173, 174 పోలింగ్ బూత్‌లను సందర్శించి, ఆయా బూత్‌ల బూత్ లెవల్ అధికారులను కలిసి ఇప్పటివరకు జరిగిన నమోదు పురోగతి, నమోదైన శాతం, ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం భద్రాచలం ఎమ్మార్వో వై. రవికుమార్ ను సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలిసి, భద్రాచలం మండలంలోని ఎస్ ఐ ఆర్ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించి, నమోదు ప్రక్రియ పురోగతిపై చర్చించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ భద్రాచలం సర్ కన్వీనర్ కుంజా సంతోష్, బీజేపీ నాయకులు కుంజా ధర్మా, ములిశెట్టి రాంమోహన్ రావు, నిడదవోలు నాగబాబు, ఆవుల సుబ్బారావు, బోడ సత్యనారాయణ, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ట్రిపుల్ ఎక్స్ చక్రవర్తి, పీసీ కేశవ్, ములిశెట్టి నిఖిల్, అన్నెం హరీష్, అన్నెం సాయి లక్ష్మణ్, జీవా, రామాచారి, షేర్ శ్రీను, పానీపూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3670/sir-mandal-prawas-abhiyan</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3670/sir-mandal-prawas-abhiyan</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 20:55:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/img-20260727-wa1503.jpg"                         length="307202"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Naresh Kolakani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం</title>
                                    <description><![CDATA[<p>భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి ) జులై 27 :విధి నిర్వహణలోనే కాకుండా తోటి ఉద్యోగి కష్టంలోనూ తామున్నామంటూ 2007 విడత (బ్యాచ్) ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసు సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. టేకులపల్లి మండలం, కుంటల గ్రామానికి చెందిన తొలం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా ఏఆర్ కానిస్టేబుల్‌గా సేవలందిస్తూ, నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో అకస్మాత్తుగా కన్నుమూశారు.​ఈ విషాద వార్త తెలుసుకున్న ఆయన సహచరులు, 2007 విడతకు చెందిన తోటి కానిస్టేబుళ్లు వెంటనే స్పందించారు. నాగేశ్వరరావు కుటుంబానికి బాసటగా నిలవాలనే సంకల్పంతో తమ విడత సభ్యులందరి నుండి విరాళాలు సేకరించి, ₹1,49,000/- (లక్షా నలభై తొమ్మిది వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు.​ఈ సందర్భంగా తోటి మిత్రులు మాట్లాడుతూ... "నాగేశ్వరరావు కర్తవ్య నిష్ట కలిగిన పోలీసు అధికారి మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తి. ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3669/%E2%82%B9149-lakh-assistance-to-the-family-of-a-fellow-constable"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/img-20260727-wa1307.jpg" alt=""></a><br /><p>భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి ) జులై 27 :విధి నిర్వహణలోనే కాకుండా తోటి ఉద్యోగి కష్టంలోనూ తామున్నామంటూ 2007 విడత (బ్యాచ్) ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసు సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. టేకులపల్లి మండలం, కుంటల గ్రామానికి చెందిన తొలం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా ఏఆర్ కానిస్టేబుల్‌గా సేవలందిస్తూ, నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో అకస్మాత్తుగా కన్నుమూశారు.​ఈ విషాద వార్త తెలుసుకున్న ఆయన సహచరులు, 2007 విడతకు చెందిన తోటి కానిస్టేబుళ్లు వెంటనే స్పందించారు. నాగేశ్వరరావు కుటుంబానికి బాసటగా నిలవాలనే సంకల్పంతో తమ విడత సభ్యులందరి నుండి విరాళాలు సేకరించి, ₹1,49,000/- (లక్షా నలభై తొమ్మిది వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు.​ఈ సందర్భంగా తోటి మిత్రులు మాట్లాడుతూ... "నాగేశ్వరరావు కర్తవ్య నిష్ట కలిగిన పోలీసు అధికారి మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తి. ఆయన అకాల మరణం మా అందరికీ తీరని లోటు. ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ ఆయన లోటును పూర్చలేము, కానీ వారి కుటుంబానికి మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వడానికే ఈ చిన్న సహాయం చేశాం" అని భావోద్వేగంతో తెలిపారు.​ఆపదలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన 2007 విడత మిత్రుల మానవతా దృక్పథాన్ని, బాధ్యతాయుతమైన ప్రవర్తనను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు  స్థానికులు విశేషంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో 2007 విడత మిత్రులు ఎం. చంద్రశేఖర్, శామ్, లక్ష్మణ్ స్వామి, వెంకటేశ్వర్లు, రామారావు, రమేష్, గోపాల్, శేఖర్లతో  కే. నాగరాజు, టీ. మధు మోహన్  ఇతర తోటి సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.newsindiatelugu.com/article/3669/%E2%82%B9149-lakh-assistance-to-the-family-of-a-fellow-constable</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3669/%E2%82%B9149-lakh-assistance-to-the-family-of-a-fellow-constable</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:41:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/img-20260727-wa1307.jpg"                         length="189695"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Naresh Kolakani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..</title>
                                    <description><![CDATA[<p>మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..</p>
<p>రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జులై 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: రానున్న వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్‌లోని శ్రీ భవాని శంకర్ ఆలయం, పోచమ్మ ఆలయం వద్ద శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న 30 అడుగుల మట్టి మహాగణపతి విగ్రహం ఏర్పాటుకు తొలి కర్ర పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై తొలి కర్రను ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల ప్రతిష్ఠను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలతో మహోత్సవాలను నిర్వహిస్తున్న యువతను అభినందించారు. శ్రీ గణనాథుని అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సుభిక్షం కలగాలని, గడ్డిఅన్నారం డివిజన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3668/baddam-prem-maheshwar-reddy-in-the-first-stick-puja-of"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/vid-20260726-wa0905.mp4" alt=""></a><br /><p>మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..</p><video style="width:100%;height:auto;" src="https://www.newsindiatelugu.com/media/2026-07/vid-20260726-wa0905.mp4" controls=""></video>
<p>రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జులై 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: రానున్న వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్‌లోని శ్రీ భవాని శంకర్ ఆలయం, పోచమ్మ ఆలయం వద్ద శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న 30 అడుగుల మట్టి మహాగణపతి విగ్రహం ఏర్పాటుకు తొలి కర్ర పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై తొలి కర్రను ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల ప్రతిష్ఠను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలతో మహోత్సవాలను నిర్వహిస్తున్న యువతను అభినందించారు. శ్రీ గణనాథుని అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సుభిక్షం కలగాలని, గడ్డిఅన్నారం డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలకూరి రామ్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాశ్, నాయకులు, కార్యకర్తలు, శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>వరంగల్ Warangal</category>
                                            <category>హైదరాబాద్ Hyderabad</category>
                                            <category>ఆదిలాబాద్ Adilabad</category>
                                            <category>నల్లగొండ Nalgonda</category>
                                            <category>ఖమ్మం Khammam</category>
                                            <category>రంగారెడ్డి Ranga Reddy</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3668/baddam-prem-maheshwar-reddy-in-the-first-stick-puja-of</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3668/baddam-prem-maheshwar-reddy-in-the-first-stick-puja-of</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 13:45:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/vid-20260726-wa0905.mp4"                         length="10322053"                         type="video/mp4"  />
                
                                    <dc:creator><![CDATA[Merugumalla Giri]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా?</title>
                                    <description><![CDATA[హైదరాబాద్ పశ్చిమ ప్రాంత విస్తరణతో పటాన్ చెరు, ఇంద్రేశం, ముత్తంగి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మార్పులకు కారణాలేంటి? ఇప్పుడే పెట్టుబడి పెట్టాలా? పూర్తి విశ్లేషణ.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3667/unexpected-changes-in-patan-cheru-real-estate-why-prices-are"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.38-pm.jpeg" alt=""></a><br /><h2 class="PDq2pG_selectionAnchorContainer"><img src="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.38-pm.jpeg" alt="WhatsApp Image 2026-07-21 at 3.04.38 PM" width="1600" height="900"/>పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో భారీ మార్పులు</h2>
<p>ఒకప్పుడు హైదరాబాద్‌కు చాలా దూరంగా ఉందనే కారణంతో పెద్దగా ప్రాధాన్యం పొందని పటాన్ చెరు ప్రాంతం, ఇప్పుడు నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌లలో ఒకటిగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ విస్తరణ, మెరుగైన రోడ్లు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ ప్రాంతంపై కొనుగోలుదారుల ఆసక్తిని పెంచుతున్నాయి.</p>
<hr />
<h2>ఎందుకు పెరుగుతున్నాయి ధరలు?</h2>
<p>రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మూడు అంశాలు కీలకం.</p>
<ul>
<li>మెరుగైన కనెక్టివిటీ</li>
<li>ఉద్యోగ అవకాశాలు</li>
<li>మౌలిక సదుపాయాలు</li>
</ul>
<p>ఈ మూడు అంశాలు పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.</p>
<hr />
<h2>ఐటీ ఉద్యోగుల కొత్త ఎంపిక</h2>
<p>గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు పటాన్ చెరు, ఇంద్రేశం, ముత్తంగి వంటి ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు.</p>
<p>ప్రయాణ సమయం తక్కువగా ఉండటం, తక్కువ బడ్జెట్‌లో పెద్ద ఇళ్లు లభించడం ఈ ప్రాంతాల డిమాండ్‌ను పెంచుతున్న అంశాలుగా భావిస్తున్నారు.</p>
<hr />
<h2>ఇంద్రేశం ఎందుకు హాట్‌స్పాట్‌గా మారింది?</h2>
<p>ఇంద్రేశం ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది.</p>
<p>ముఖ్యంగా...</p>
<ul>
<li>ORR కనెక్టివిటీ</li>
<li>ఐటీ కారిడార్‌కు చేరువ</li>
<li>కొత్త గేటెడ్ కమ్యూనిటీలు</li>
<li>విద్యాసంస్థలు</li>
<li>ఆసుపత్రులు</li>
</ul>
<p>వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.</p>
<hr />
<h2>అద్దె మార్కెట్ కూడా బలపడుతోంది</h2>
<p>స్థానిక మార్కెట్ సమాచారం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అద్దెలు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగాయి.</p>
<p>దీనికి ప్రధాన కారణాలు...</p>
<ul>
<li>ఐటీ ఉద్యోగుల డిమాండ్</li>
<li>పరిశ్రమల్లో ఉద్యోగాల పెరుగుదల</li>
<li>కొత్త కుటుంబాల స్థిర నివాసం</li>
</ul>
<p>అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.</p>
<hr />
<h2>భూముల ధరలు ఎలా ఉన్నాయి?</h2>
<p>స్థానిక మార్కెట్‌లో వివిధ ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.</p>
<p>అయితే ధరలు ఈ అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటాయి.</p>
<ul>
<li>ప్రధాన రహదారికి దూరం</li>
<li>లేఅవుట్ అనుమతులు</li>
<li>చట్టపరమైన క్లియరెన్స్</li>
<li>అభివృద్ధి స్థాయి</li>
<li>మౌలిక సదుపాయాలు</li>
</ul>
<p>అందువల్ల ఒకే ప్రాంతంలో కూడా ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఉండవచ్చు.</p>
<hr />
<h2>మౌలిక సదుపాయాల్లో మెరుగుదల</h2>
<p>గత కొన్నేళ్లలో పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో...</p>
<ul>
<li>రోడ్ల అభివృద్ధి</li>
<li>డ్రైనేజీ</li>
<li>తాగునీటి సౌకర్యాలు</li>
<li>వీధి దీపాలు</li>
<li>కొత్త కాలనీలు</li>
</ul>
<p>వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడినట్లు స్థానికులు చెబుతున్నారు.</p>
<hr />
<h2>మార్కెట్‌లో మందగమనం కూడా ఉందా?</h2>
<p>ధరలు పెరిగినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా కొనుగోలు నిర్ణయాల్లో వినియోగదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.</p>
<p>ప్రస్తుతం కొనుగోలుదారులు ముఖ్యంగా పరిశీలిస్తున్న అంశాలు...</p>
<ul>
<li>HMDA/RERA అనుమతులు</li>
<li>భూమి పత్రాలు</li>
<li>సర్వే నంబర్లు</li>
<li>లిటిగేషన్</li>
<li>చెరువులు, వాగుల FTL బఫర్ జోన్లు</li>
</ul>
<hr />
<h2>పెట్టుబడి పెట్టే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు</h2>
<p>రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు...</p>
<ul>
<li>చట్టపరమైన పత్రాలు</li>
<li>మార్కెట్ విలువ</li>
<li>భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలు</li>
<li>అద్దె డిమాండ్</li>
<li>రోడ్డు కనెక్టివిటీ</li>
<li>ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టులు</li>
</ul>
<hr />
<h2>ఇప్పుడే పెట్టుబడి పెట్టాలా?</h2>
<p>ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు.</p>
<p><strong>స్వీయ నివాసం కోసం కొనుగోలు చేస్తే</strong></p>
<ul>
<li>ఉద్యోగ స్థలం</li>
<li>పిల్లల విద్య</li>
<li>ఆసుపత్రులు</li>
<li>భవిష్యత్తు అవసరాలు</li>
</ul>
<p>పరిశీలించాలి.</p>
<p><strong>పెట్టుబడి కోసం కొనుగోలు చేస్తే</strong></p>
<ul>
<li>దీర్ఘకాలిక అభివృద్ధి</li>
<li>అద్దె ఆదాయం</li>
<li>చట్టపరమైన క్లియరెన్స్</li>
<li>మార్కెట్ డిమాండ్</li>
</ul>
<p>వంటి అంశాలను విశ్లేషించడం అవసరం.</p>
<hr />
<h2>ముగింపు</h2>
<p>పటాన్ చెరు, ఇంద్రేశం, ముత్తంగి వంటి ప్రాంతాలు ప్రస్తుతం హైదరాబాద్ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఐటీ రంగం, పరిశ్రమలు, రోడ్ల అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీ కారణంగా ఈ ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది. అయితే గతంలో ధరలు పెరిగాయని మాత్రమే చూసి పెట్టుబడి పెట్టకుండా, ప్రతి ఆస్తిని చట్టపరంగా, మార్కెట్ పరంగా సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.</p>
<blockquote>
<p><strong>Disclaimer:</strong> ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న ధరలు, మార్కెట్ ధోరణులు ప్రాంతం, సమయం, ప్రాజెక్టు, చట్టపరమైన పరిస్థితులను బట్టి మారవచ్చు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు అర్హత కలిగిన నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.</p>
</blockquote>]]></content:encoded>
                
                                                            <category>తాజా వార్తలు Latest news</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh</category>
                                            <category>జాతీయం National</category>
                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>జిల్లాలు Districts</category>
                                            <category>బిజినెస్ Business</category>
                                            <category>అంతర్జాతీయ International</category>
                                            <category>Life style</category>
                                            <category>Top Stories</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3667/unexpected-changes-in-patan-cheru-real-estate-why-prices-are</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3667/unexpected-changes-in-patan-cheru-real-estate-why-prices-are</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 13:50:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.38-pm.jpeg"                         length="505754"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[News India Telugu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోజుకు కేవలం ₹67 పెట్టుబడి.. భవిష్యత్తులో ₹1 కోటి సంపద సాధ్యమేనా? SIP సీక్రెట్ ఇదే!</title>
                                    <description><![CDATA[రోజుకు ₹67 (నెలకు సుమారు ₹2,000) SIPలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ₹1 కోటి సంపద నిర్మించే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే ఇది మార్కెట్ రాబడులు, పెట్టుబడి కాలం, క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3666/this-is-the-sip-secret-that-can-make-%E2%82%B91-crore"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.39-pm.jpeg" alt=""></a><br /><h2 class="PDq2pG_selectionAnchorContainer"><img src="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-07-21 at 3.04.39 PM" width="1600" height="900"/>రోజుకు ₹67తో కోటీశ్వరుడు కావచ్చా?</h2>
<p>రోజుకు ఒక టీ లేదా కాఫీ కోసం ఖర్చు చేసే డబ్బును క్రమం తప్పకుండా పెట్టుబడిగా మార్చుకుంటే భవిష్యత్తులో పెద్ద సంపదను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం SIP (Systematic Investment Plan) గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్న కారణం కూడా ఇదే.</p>
<p>అయితే రోజుకు ₹67 పెట్టడం మాత్రమే సరిపోదు. సరైన సమయం, క్రమశిక్షణ, దీర్ఘకాలిక పెట్టుబడి, మార్కెట్ రాబడులు కలిసి పనిచేసినప్పుడే పెద్ద లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది.</p>
<hr />
<h2>SIP అంటే ఏమిటి?</h2>
<p>SIP (Systematic Investment Plan) అనేది ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే విధానం.</p>
<p>ఈ విధానంలో...</p>
<ul>
<li>ప్రతి నెల స్థిరమైన మొత్తం పెట్టుబడి</li>
<li>మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా యూనిట్ల కొనుగోలు</li>
<li>దీర్ఘకాలిక సంపద నిర్మాణం</li>
<li>రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం</li>
</ul>
<p>లభించే అవకాశం ఉంటుంది.</p>
<hr />
<h2>₹67తో ₹1 కోటి ఎలా?</h2>
<p>రోజుకు ₹67 అంటే నెలకు సుమారు ₹2,000 పెట్టుబడి.</p>
<p>చరిత్రాత్మకంగా కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో సంవత్సరానికి సగటున 10% నుంచి 15% వరకు రాబడులు అందించిన సందర్భాలు ఉన్నాయి.</p>
<p>అలాంటి రాబడులు నిరంతరంగా లభిస్తే, నెలకు ₹2,000 SIPను సుమారు <strong>28 నుంచి 38 సంవత్సరాల</strong> పాటు కొనసాగించడం ద్వారా ₹1 కోటి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషణలు సూచిస్తున్నాయి.</p>
<blockquote>
<p><strong>గమనిక:</strong> ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. మార్కెట్ పనితీరు భవిష్యత్తులో ఇదే విధంగా ఉంటుందని హామీ లేదు.</p>
</blockquote>
<hr />
<h2>కాంపౌండింగ్ మ్యాజిక్</h2>
<p>SIPలో అసలు శక్తి <strong>కాంపౌండింగ్</strong>.</p>
<p>అంటే...</p>
<ul>
<li>పెట్టిన పెట్టుబడిపై లాభం వస్తుంది.</li>
<li>ఆ లాభం కూడా మళ్లీ పెట్టుబడిగా మారుతుంది.</li>
<li>దానిపై కూడా లాభం వస్తుంది.</li>
</ul>
<p>ఇలా కాలక్రమేణా సంపద వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.</p>
<hr />
<h2>త్వరగా ప్రారంభిస్తే లాభం ఎక్కువ</h2>
<p>పెట్టుబడి ప్రపంచంలో సమయం అత్యంత విలువైన అంశం.</p>
<p>22 లేదా 25 ఏళ్ల వయసులో SIP ప్రారంభించిన వ్యక్తికి కాంపౌండింగ్ పనిచేసే సమయం ఎక్కువగా ఉంటుంది.</p>
<p>ఆలస్యంగా ప్రారంభిస్తే అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలవారీ పెట్టుబడిని గణనీయంగా పెంచాల్సి రావచ్చు.</p>
<hr />
<h2>సరైన మ్యూచువల్ ఫండ్ ఎలా ఎంచుకోవాలి?</h2>
<p>ఫండ్ ఎంపికలో కేవలం గత రాబడులను మాత్రమే చూడడం సరైన విధానం కాదు.</p>
<p>పరిశీలించాల్సిన అంశాలు...</p>
<ul>
<li>పెట్టుబడి లక్ష్యం</li>
<li>రిస్క్ తీసుకునే సామర్థ్యం</li>
<li>పెట్టుబడి కాలం</li>
<li>ఫండ్ పనితీరు</li>
<li>ఫండ్ మేనేజ్‌మెంట్</li>
</ul>
<hr />
<h2>Step-Up SIP వల్ల అదనపు ప్రయోజనం</h2>
<p>ప్రతి సంవత్సరం జీతం పెరిగినప్పుడు SIP మొత్తాన్ని కూడా 10% లేదా 15% పెంచుతూ వెళితే దీర్ఘకాలంలో సంపద మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.</p>
<p>దీనినే <strong>Step-Up SIP</strong> అంటారు.</p>
<hr />
<h2>గుర్తుంచుకోవాల్సిన రిస్కులు</h2>
<p>మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ ఆధారిత పెట్టుబడులు.</p>
<p>అంటే...</p>
<ul>
<li>లాభాలకు హామీ ఉండదు.</li>
<li>మార్కెట్ హెచ్చుతగ్గులు సహజం.</li>
<li>గత రాబడులు భవిష్యత్తుకు హామీ కావు.</li>
</ul>
<p>అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు రిస్కులను అర్థం చేసుకోవాలి.</p>
<hr />
<h2>ప్రతి ఏడాది సమీక్ష అవసరం</h2>
<p>SIP ప్రారంభించిన తర్వాత పూర్తిగా మరిచిపోవడం మంచిది కాదు.</p>
<p>సంవత్సరానికి కనీసం ఒకసారి...</p>
<ul>
<li>పెట్టుబడి లక్ష్యాలు</li>
<li>ఆదాయం</li>
<li>కుటుంబ బాధ్యతలు</li>
<li>పెట్టుబడి మొత్తం</li>
</ul>
<p>వంటి అంశాలను సమీక్షించడం మంచిది.</p>
<hr />
<h2>ముగింపు</h2>
<p>రోజుకు ₹67 పెట్టుబడి పెట్టడం ద్వారా కోటి రూపాయల సంపద నిర్మించడం సిద్ధాంతపరంగా సాధ్యమే. అయితే దానికి దీర్ఘకాలిక పెట్టుబడి, క్రమశిక్షణ, సరైన మ్యూచువల్ ఫండ్ ఎంపిక, మార్కెట్ రాబడులు కీలక పాత్ర పోషిస్తాయి.</p>
<p>ఎలాంటి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని అంచనా వేసి అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.</p>
<blockquote>
<p><strong>Disclaimer:</strong> ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది పెట్టుబడి సలహా కాదు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్‌కు సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి.</p>
</blockquote>]]></content:encoded>
                
                                                            <category>తాజా వార్తలు Latest news</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh</category>
                                            <category>జాతీయం National</category>
                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>జిల్లాలు Districts</category>
                                            <category>బిజినెస్ Business</category>
                                            <category>అంతర్జాతీయ International</category>
                                            <category>Life style</category>
                                            <category>Top Stories</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3666/this-is-the-sip-secret-that-can-make-%E2%82%B91-crore</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3666/this-is-the-sip-secret-that-can-make-%E2%82%B91-crore</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 06:50:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.39-pm.jpeg"                         length="360109"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[News India Telugu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ టు అమరావతి జెట్ స్పీడ్!.. RRR, 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక ముందడుగు</title>
                                    <description><![CDATA[హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టులపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాజెక్టులు అమలైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిగే ప్రయోజనాలపై పూర్తి వివరాలు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3664/hyderabad-to-amaravati-jet-speed-rrr-12-lane-greenfield-highway"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.40-pm-(1).jpeg" alt=""></a><br /><h2 class="PDq2pG_selectionAnchorContainer"><img src="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.40-pm-(1).jpeg" alt="WhatsApp Image 2026-07-21 at 3.04.40 PM (1)" width="1600" height="900"/>హైదరాబాద్-అమరావతి ప్రయాణంలో భారీ మార్పులకు దారి?</h2>
<p>తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రహదారి అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై పలు జాతీయ రహదారి ప్రాజెక్టులపై చర్చించారు.</p>
<p>ఈ సమావేశంలో ముఖ్యంగా <strong>రీజినల్ రింగ్ రోడ్ (RRR)</strong>, <strong>హైదరాబాద్-అమరావతి-బందరు పోర్ట్ 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే</strong>, అలాగే కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలపై చర్చ జరిగింది.</p>
<hr />
<h2>రీజినల్ రింగ్ రోడ్ (RRR)కు ఊపిరి</h2>
<p>హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు మరింత విస్తృత రూపంగా రీజినల్ రింగ్ రోడ్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.</p>
<p>ఈ ప్రాజెక్టు పూర్తయితే...</p>
<ul>
<li>హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వేగవంతమైన కనెక్టివిటీ</li>
<li>ట్రాఫిక్ రద్దీ తగ్గింపు</li>
<li>కొత్త పారిశ్రామిక అభివృద్ధి</li>
<li>రియల్ ఎస్టేట్ విస్తరణ</li>
</ul>
<p>వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.</p>
<hr />
<h2>భూసేకరణ దాదాపు పూర్తయింది</h2>
<p>రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం RRR ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ సుమారు <strong>95 శాతం</strong> పూర్తయింది.</p>
<p>కేంద్ర క్యాబినెట్ నుంచి అనుమతులు లభించిన తర్వాత నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.</p>
<hr />
<h2>హైదరాబాద్-అమరావతి-బందరు 12 లేన్ల హైవే</h2>
<p>సమావేశంలో మరో కీలక అంశంగా హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందరు (మచిలీపట్నం) పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదన చర్చకు వచ్చింది.</p>
<p>ఇది ఇప్పటికే ఉన్న రహదారిని విస్తరించడం కాదు. పూర్తిగా కొత్త మార్గంలో అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా ప్రతిపాదించబడింది.</p>
<hr />
<h2>ప్రయాణ దూరం తగ్గే అవకాశం</h2>
<p>ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు అమలైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ప్రయాణ దూరం సుమారు <strong>100 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం</strong> ఉంది.</p>
<p>అయితే తుది మార్గం, డిజైన్, దూరం వంటి అంశాలు ప్రాజెక్టు ఆమోదం అనంతరం ఖరారు కానున్నాయి.</p>
<hr />
<h2>బందరు పోర్ట్‌కు భారీ ప్రయోజనం</h2>
<p>హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్ట్‌కు నేరుగా వేగవంతమైన రహదారి కనెక్టివిటీ ఏర్పడితే...</p>
<ul>
<li>సరుకు రవాణా వేగవంతం</li>
<li>లాజిస్టిక్స్ ఖర్చు తగ్గింపు</li>
<li>ఎగుమతులకు ఊతం</li>
<li>పరిశ్రమలకు అనుకూల వాతావరణం</li>
</ul>
<p>వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.</p>
<hr />
<h2>మరో ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదన</h2>
<p>హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా 6 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.</p>
<p>దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు మరింత వేగవంతమైన కనెక్టివిటీ లభించే అవకాశం ఉంది.</p>
<hr />
<h2>శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్</h2>
<p>మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన కూడా సమావేశంలో చర్చకు వచ్చింది.</p>
<p>అయితే ఈ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు సహా పలు చట్టపరమైన అనుమతులు అవసరమవుతాయి.</p>
<hr />
<h2>రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం</h2>
<p>గతంలో ORR నిర్మాణం తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందినట్లే, RRR కూడా పూర్తయితే దీర్ఘకాలంలో కొత్త అభివృద్ధి కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.</p>
<p>అయితే ఇది పూర్తిగా ప్రాజెక్టుల అమలు, పరిశ్రమల పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది.</p>
<hr />
<h2>ఇంకా ప్రతిపాదనల దశలోనే</h2>
<p>ఈ ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం వివిధ అనుమతులు, భూసేకరణ, ఆమోద ప్రక్రియల్లో ఉన్నాయి.</p>
<p>కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులు పూర్తయిన తర్వాతే ప్రజలకు పూర్తి ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.</p>
<hr />
<h2>ముగింపు</h2>
<p>రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్-అమరావతి-బందరు గ్రీన్‌ఫీల్డ్ హైవే వంటి ప్రాజెక్టులు అమలైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. రవాణా, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, ఎగుమతులు వంటి రంగాలకు ఇవి దీర్ఘకాలంలో కీలక ప్రాజెక్టులుగా మారే అవకాశముంది. అయితే అధికారిక ఆమోదాలు, నిర్మాణ పురోగతిపై దృష్టి పెట్టడం అవసరం.</p>]]></content:encoded>
                
                                                            <category>తాజా వార్తలు Latest news</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh</category>
                                            <category>జాతీయం National</category>
                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>జిల్లాలు Districts</category>
                                            <category>బిజినెస్ Business</category>
                                            <category>అంతర్జాతీయ International</category>
                                            <category>Life style</category>
                                            <category>Top Stories</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3664/hyderabad-to-amaravati-jet-speed-rrr-12-lane-greenfield-highway</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3664/hyderabad-to-amaravati-jet-speed-rrr-12-lane-greenfield-highway</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 21:52:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.40-pm-%281%29.jpeg"                         length="528673"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[News India Telugu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గోపీచంద్ అన్న ప్రేమ్‌చంద్ ఎలా చనిపోయాడు? కేవలం 19 ఏళ్లకే ముగిసిన జీవిత కథ</title>
                                    <description><![CDATA[టాలీవుడ్ హీరో గోపీచంద్ జీవితంలో తండ్రి టి. కృష్ణ మరణం తర్వాత మరో పెద్ద విషాదం చోటుచేసుకుంది. కేవలం 19 ఏళ్ల వయసులో అన్న ప్రేమ్‌చంద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3663/how-gopichand-anna-premchand-died-is-the-life-story-of"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.40-pm.jpeg" alt=""></a><br /><h2 class="PDq2pG_selectionAnchorContainer"><img src="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.40-pm.jpeg" alt="WhatsApp Image 2026-07-21 at 3.04.40 PM" width="1600" height="900"/>గోపీచంద్ జీవితాన్ని మార్చేసిన రెండు విషాదాలు</h2>
<p>టాలీవుడ్‌లో మ్యాచో స్టార్‌గా గుర్తింపు పొందిన హీరో గోపీచంద్ తెరపై ధైర్యవంతుడిగా కనిపించినా, ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే తండ్రి టి. కృష్ణను కోల్పోవడం, ఆ తర్వాత అన్న ప్రేమ్‌చంద్ అకాల మరణం ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.</p>
<hr />
<h2>దర్శకుడు టి. కృష్ణ కుటుంబం</h2>
<p>తెలుగు సినీ పరిశ్రమలో సామాజిక అంశాలపై సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు <strong>టి. కృష్ణ</strong> తన ప్రత్యేకమైన చిత్రాలతో గుర్తింపు పొందారు. అయితే తీవ్ర అనారోగ్యంతో ఆయన కేవలం 36 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.</p>
<p>ఆ సమయంలో గోపీచంద్ వయసు ఎనిమిదేళ్లు మాత్రమే. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది.</p>
<hr />
<h2>దర్శకుడిగా ఎదగాలని కలలు కన్న ప్రేమ్‌చంద్</h2>
<p>గోపీచంద్ అన్న <strong>ప్రేమ్‌చంద్</strong> కూడా తండ్రి అడుగుజాడల్లోనే దర్శకుడిగా ఎదగాలని ఆశపడ్డారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ అనుభవం సంపాదిస్తున్నారు.</p>
<p>ఆ సమయంలో దర్శకుడు <strong>ముత్యాల సుబ్బయ్య</strong> తెరకెక్కిస్తున్న <em>అమ్మాయి కాపురం</em> సినిమా యూనిట్‌లో ఆయన పనిచేస్తున్నట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి.</p>
<hr />
<h2>ప్రమాదం ఎలా జరిగింది?</h2>
<p>నటుడు <strong>మాదాల రవి</strong> ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం, షూటింగ్‌కు అవసరమైన వస్తువును తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో ప్రేమ్‌చంద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.</p>
<p>ఆయన వివరాల ప్రకారం, డ్రైవర్ స్థానంలో ప్రేమ్‌చంద్ స్వయంగా వాహనం నడిపిన కొద్దిసేపటికే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించినట్లు తెలిపారు.</p>
<p><strong>గమనిక:</strong> ఈ వివరాలు మాదాల రవి ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తిగత వర్ణన ఆధారంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఘటనపై పూర్తి అధికారిక ప్రమాద దర్యాప్తు వివరాలు ప్రజలకు అందుబాటులో లేవు.</p>
<hr />
<h2>కేవలం 19 ఏళ్లకే ముగిసిన జీవితం</h2>
<p>ప్రేమ్‌చంద్ వయసు అప్పటికి కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. దర్శకుడిగా ఎన్నో కలలు కన్న ఆయన జీవితం రోడ్డు ప్రమాదంతో అర్థాంతరంగా ముగిసిపోయింది.</p>
<p>ఈ ఘటన టి. కృష్ణ కుటుంబాన్ని మరోసారి తీవ్ర విషాదంలోకి నెట్టింది.</p>
<hr />
<h2>అన్న చివరి చూపు కూడా చూడలేకపోయిన గోపీచంద్</h2>
<p>ఆ సమయంలో గోపీచంద్ విదేశాల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించబడింది.</p>
<p>వీసా సంబంధిత సమస్యల కారణంగా వెంటనే భారత్‌కు రాలేకపోవడంతో తన అన్న చివరి చూపును కూడా చూడలేకపోయినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.</p>
<hr />
<h2>బాధను బలంగా మార్చుకున్న హీరో</h2>
<p>వ్యక్తిగత జీవితంలో ఎదురైన వరుస విషాదాలు గోపీచంద్‌ను తీవ్రంగా కలచివేసినా ఆయన అక్కడే ఆగిపోలేదు.</p>
<p>మొదట హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తర్వాత <strong>జయం</strong>, <strong>నిజం</strong>, <strong>వర్షం</strong> చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం <strong>యజ్ఞం</strong>, <strong>రణం</strong>, <strong>లక్ష్యం</strong>, <strong>సాహసం</strong>, <strong>లౌక్యం</strong>, <strong>జిల్</strong>, <strong>గౌతమ్ నంద</strong>, <strong>సీటీమార్</strong>, <strong>భీమా</strong>, <strong>విశ్వం</strong> వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు.</p>
<hr />
<h2>వ్యక్తిగత విషయాలపై చాలా అరుదుగా స్పందించే గోపీచంద్</h2>
<p>గోపీచంద్ వ్యక్తిగత జీవితాన్ని మీడియా ముందుకు తీసుకురావడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారని సినీ పరిశ్రమలో ఆయనతో పనిచేసినవారు చెబుతుంటారు.</p>
<p>చిన్న వయసులో ఎదురైన ఈ సంఘటనలు ఆయన వ్యక్తిత్వంపై ప్రభావం చూపినట్లు భావించినప్పటికీ, ఈ విషయాలపై గోపీచంద్ స్వయంగా చాలా అరుదుగానే మాట్లాడారు.</p>
<hr />
<h2>ముగింపు</h2>
<p>గోపీచంద్ జీవిత కథ విజయం వెనుక కనిపించని బాధలను గుర్తు చేస్తుంది. చిన్న వయసులోనే తండ్రి, అన్నను కోల్పోయినా జీవితాన్ని వదిలేయకుండా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. వ్యక్తిగత విషాదాలను అధిగమించి ముందుకు సాగితే విజయాన్ని అందుకోవచ్చని ఆయన జీవితం చెబుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>తాజా వార్తలు Latest news</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh</category>
                                            <category>జాతీయం National</category>
                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>జిల్లాలు Districts</category>
                                            <category>బిజినెస్ Business</category>
                                            <category>Videos</category>
                                            <category>అంతర్జాతీయ International</category>
                                            <category>Life style</category>
                                            <category>Top Stories</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3663/how-gopichand-anna-premchand-died-is-the-life-story-of</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3663/how-gopichand-anna-premchand-died-is-the-life-story-of</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 18:52:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.40-pm.jpeg"                         length="328926"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[News India Telugu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాకిస్తాన్‌కు డెడ్‌లైన్?.. POKలో ప్రజా నిరసనలు ఉధృతి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?</title>
                                    <description><![CDATA[పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్ (POK) ప్రాంతంలో ప్రజా నిరసనలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిరసనల వెనుక కారణాలు, ప్రాంతీయ ప్రాధాన్యత, తాజా పరిస్థితులపై సమగ్ర విశ్లేషణ.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3662/what-is-actually-happening-there-as-public-protests-escalate-in"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.41-pm.jpeg" alt=""></a><br /><h2 class="PDq2pG_selectionAnchorContainer"><img src="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-07-21 at 3.04.41 PM" width="1600" height="900"/>పాకిస్తాన్ పరిపాలనలోని కాశ్మీర్‌లో నిరసనలు</h2><p>పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో (భారత్ దీనిని <strong>పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ - POK</strong>గా పేర్కొంటుంది) ఇటీవల ప్రజా నిరసనలు కొనసాగుతున్నట్లు వివిధ వార్తా కథనాలు వెలువడుతున్నాయి. స్థానిక ప్రజలు ఆర్థిక సమస్యలు, పాలనా వ్యవస్థ, రాజకీయ హక్కులు, ప్రజాస్వామ్య ప్రతినిధిత్వం వంటి అంశాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.</p><hr /><h2>ముందుగా తెలుసుకోవాల్సిన విషయం</h2><p>కాశ్మీర్ సమస్య అత్యంత సున్నితమైన అంతర్జాతీయ అంశం. ఈ ప్రాంతంపై భారత్, పాకిస్తాన్ రెండూ తమ తమ హక్కులను ప్రకటిస్తున్నాయి.</p><p>భారత్ ఈ ప్రాంతాన్ని **పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)**గా పేర్కొంటుండగా, పాకిస్తాన్ దీనికి వేరే అధికారిక పేరు ఉపయోగిస్తుంది. అందువల్ల ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రకటనలు, విశ్వసనీయ వార్తా వనరుల ఆధారంగా మాత్రమే పరిశీలించడం అవసరం.</p><hr /><h2>ప్రజలు ఎందుకు నిరసనలు చేస్తున్నారు?</h2><p>వివిధ మీడియా నివేదికల ప్రకారం ప్రజలు...</p><ul><li>ఆర్థిక సమస్యలు</li><li>ధరల పెరుగుదల</li><li>స్థానిక పాలనపై అసంతృప్తి</li><li>రాజకీయ హక్కుల డిమాండ్</li><li>ప్రజాస్వామ్య ప్రతినిధిత్వం</li></ul><p>వంటి అంశాలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.</p><hr /><h2>ఒక్కరోజులో ఉద్యమాలు రావు</h2><p>నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారీ ప్రజా ఉద్యమాలు సాధారణంగా ఒక్కరోజులో ప్రారంభం కావు.</p><p>దీర్ఘకాలంగా కొనసాగుతున్న...</p><ul><li>ఆర్థిక ఇబ్బందులు</li><li>నిరుద్యోగం</li><li>పాలనపై అసంతృప్తి</li><li>అభివృద్ధి లోపం</li></ul><p>వంటి కారణాలు కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకు దారితీసే అవకాశం ఉంటుంది.</p><hr /><h2>సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం</h2><p>ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వీడియోలు, ఫొటోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి.</p><p>అయితే ప్రతి వీడియో లేదా ప్రతి సమాచారం పూర్తిగా ధృవీకరించబడిందని భావించడం సరైంది కాదు. కాబట్టి అధికారిక ప్రకటనలు, విశ్వసనీయ అంతర్జాతీయ మీడియా కథనాలు మరియు బహుళ వనరుల ద్వారా ధృవీకరించిన సమాచారాన్నే ఆధారంగా తీసుకోవాలి.</p><hr /><h2>ఈ ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యత</h2><p>కాశ్మీర్ ప్రాంతం దక్షిణాసియా భద్రత, సరిహద్దు పరిస్థితులు, అంతర్జాతీయ దౌత్య సంబంధాల పరంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది.</p><p>అందువల్ల అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచ దేశాలు కూడా నిశితంగా గమనిస్తుంటాయి.</p><hr /><h2>పరిస్థితులు మారుతూ ఉన్నాయి</h2><p>ప్రస్తుతం అక్కడి పరిస్థితులు నిరంతరం మారుతున్నాయి. నిరసనలు, భద్రతా చర్యలు, రాజకీయ ప్రకటనలు, స్థానిక పరిణామాలు రోజురోజుకు మారే అవకాశం ఉంది.</p><p>అందువల్ల తాజా అధికారిక సమాచారం ఆధారంగా పరిస్థితిని అంచనా వేయడం అవసరం.</p><hr /><h2>శాంతియుత పరిష్కారమే కీలకం</h2><p>ప్రజలు తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తం చేసే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం. అదే సమయంలో చట్టవ్యవస్థను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత.</p><p>ఈ రెండు అంశాల మధ్య సమతుల్యతను పాటిస్తూ చర్చలు, సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించడమే ఉత్తమ మార్గమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.</p><hr /><h2>ముగింపు</h2><p>కాశ్మీర్‌కు సంబంధించిన పరిణామాలు ఎప్పుడూ అత్యంత సున్నితమైనవే. అందువల్ల సంచలన శీర్షికల కంటే ధృవీకరించబడిన సమాచారం, అధికారిక ప్రకటనలు, విశ్వసనీయ వార్తా వనరుల ఆధారంగా మాత్రమే పరిస్థితిని అర్థం చేసుకోవడం అవసరం. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో గమనించాల్సి ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>తాజా వార్తలు Latest news</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh</category>
                                            <category>జాతీయం National</category>
                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>అంతర్జాతీయ International</category>
                                            <category>Life style</category>
                                            <category>Top Stories</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3662/what-is-actually-happening-there-as-public-protests-escalate-in</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3662/what-is-actually-happening-there-as-public-protests-escalate-in</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 16:51:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.41-pm.jpeg"                         length="455348"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[News India Telugu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>IRCTC ఒడిశా టూర్ ప్యాకేజీ.. 4 రాత్రులు, 5 రోజుల్లో పూరీ, కోణార్క్, భువనేశ్వర్ దర్శనం.. టికెట్ ధర ఎంత?</title>
                                    <description><![CDATA[IRCTC ప్రత్యేక 'డివైన్ ఒడిశా జర్నీ' ప్యాకేజీని ప్రకటించింది. 4 రాత్రులు, 5 రోజుల ఈ టూర్‌లో పూరీ, కోణార్క్, ధౌలి, భువనేశ్వర్ సహా ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3661/irctc-odisha-tour-package-4-nights-5-days-puri-konark"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.42-pm.jpeg" alt=""></a><br /><h2 class="PDq2pG_selectionAnchorContainer"><br /></h2><h2 class="PDq2pG_selectionAnchorContainer"><img src="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-07-21 at 3.04.42 PM" width="1600" height="900"/>IRCTC నుంచి భక్తులకు మరో ప్రత్యేక టూర్ ప్యాకేజీ</h2><p>పూరీ జగన్నాథుడి దర్శనం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. <strong>'డివైన్ ఒడిశా జర్నీ'</strong> పేరుతో 4 రాత్రులు, 5 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.</p><p>ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ్ ఆలయంతో పాటు కోణార్క్ సూర్యదేవాలయం, ధౌలి, భువనేశ్వర్, చంద్రభాగ బీచ్ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.</p><hr /><h2>యాత్ర ఎలా ప్రారంభమవుతుంది?</h2><p>ఈ టూర్ అగర్తల నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభమవుతుంది. భువనేశ్వర్ చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో పూరీకి తీసుకెళ్తారు. మొత్తం యాత్ర <strong>4 రాత్రులు - 5 రోజులు</strong> కొనసాగుతుంది.</p><hr /><h2>రెండో రోజు ప్రత్యేక ఆకర్షణ</h2><p>రెండో రోజు ఉదయం ప్రపంచ ప్రసిద్ధ <strong>పూరీ జగన్నాథ్ ఆలయం</strong> దర్శనం ఉంటుంది. చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.</p><p>అదే రోజు సాయంత్రం పూరీ బీచ్ సందర్శనతో పాటు స్థానిక మార్కెట్లలో షాపింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.</p><hr /><h2>కోణార్క్, చంద్రభాగ బీచ్, ధౌలి</h2><p>మూడో రోజు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన <strong>కోణార్క్ సూర్యదేవాలయం</strong> సందర్శిస్తారు.</p><p>ఆ తర్వాత...</p><ul><li>చంద్రభాగ బీచ్</li><li>ధౌలి శాంతి స్తూపం</li></ul><p>వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.</p><hr /><h2>భువనేశ్వర్ టెంపుల్ టూర్</h2><p>నాలుగో రోజు భారతదేశంలోని టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందిన భువనేశ్వర్‌లో...</p><ul><li>ఖండగిరి గుహలు</li><li>ఉదయగిరి గుహలు</li><li>రాజారాణి ఆలయం</li></ul><p>వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.</p><p>చివరి రోజు <strong>లింగరాజ్ ఆలయం</strong> దర్శనంతో యాత్ర ముగుస్తుంది.</p><hr /><h2>టికెట్ ధరలు</h2><p>IRCTC ప్రకటించిన ధరలు...</p><ul><li><strong>Single Occupancy:</strong> రూ.35,760</li><li><strong>Double Occupancy:</strong> రూ.28,050</li><li><strong>Triple Occupancy:</strong> రూ.26,940</li></ul><p>పిల్లలకు వయస్సును బట్టి ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి.</p><hr /><h2>ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?</h2><p>ఈ టూర్ ప్యాకేజీలో...</p><ul><li>విమాన ప్రయాణం</li><li>హోటల్ వసతి</li><li>స్థానిక రవాణా</li><li>నిర్ణయించిన సందర్శన ప్రదేశాలు</li><li>టూర్ నిర్వహణ</li></ul><p>వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.</p><hr /><h2>ఈ ప్యాకేజీ ఎవరికి అనుకూలం?</h2><p>మొదటిసారి ఒడిశా వెళ్లే భక్తులు, కుటుంబ సభ్యులతో కలిసి యాత్ర చేయాలనుకునే వారు, ప్రయాణాన్ని సులభంగా పూర్తి చేయాలనుకునే వారికి ఈ ప్యాకేజీ మంచి ఎంపికగా చెప్పవచ్చు.</p><hr /><h2>బుకింగ్‌కు ముందు గుర్తుంచుకోవాల్సినవి</h2><p>IRCTC టూర్ ప్యాకేజీల్లో ప్రయాణ తేదీలు, హోటళ్లు, సేవలు లేదా షెడ్యూల్ పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి బుకింగ్ చేసేముందు IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో తాజా వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిది.</p><hr /><h2>ముగింపు</h2><p>పూరీ జగన్నాథుడి ఆశీస్సులు, కోణార్క్ శిల్పకళ, భువనేశ్వర్ దేవాలయ వైభవం, ధౌలి చారిత్రక ప్రాధాన్యం... ఇవన్నీ ఒకే యాత్రలో అనుభవించే అవకాశం ఈ IRCTC డివైన్ ఒడిశా జర్నీ ప్యాకేజీ ద్వారా లభిస్తోంది. ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి అందాలను ఒకేసారి ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.</p>]]></content:encoded>
                
                                                            <category>తాజా వార్తలు Latest news</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh</category>
                                            <category>జాతీయం National</category>
                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>జిల్లాలు Districts</category>
                                            <category>బిజినెస్ Business</category>
                                            <category>అంతర్జాతీయ International</category>
                                            <category>Life style</category>
                                            <category>Top Stories</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3661/irctc-odisha-tour-package-4-nights-5-days-puri-konark</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3661/irctc-odisha-tour-package-4-nights-5-days-puri-konark</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 15:50:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.42-pm.jpeg"                         length="546842"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[News India Telugu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బంగారం ధరలు 20% ఢమాల్.. ఇక కొనాలా? ఆగాలా? JPMorgan, HSBC అంచనాలు ఏం చెబుతున్నాయి?</title>
                                    <description><![CDATA[బంగారం ధరలు ఇటీవల దాదాపు 20 శాతం వరకు తగ్గాయి. ఇదే సమయంలో JPMorgan బుల్లిష్ అంచనా వేయగా, HSBC మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బంగారం ధరలను ప్రభావితం చేసే కీలక అంశాలు ఏంటో తెలుసుకోండి.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.newsindiatelugu.com/article/3660/gold-prices-at-20-dhamal-buy-or-wait-what-do"><img src="https://www.newsindiatelugu.com/media/400/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.43-pm.jpeg" alt=""></a><br /><h2><img src="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.43-pm.jpeg" alt="WhatsApp Image 2026-07-21 at 3.04.43 PM" width="1600" height="900"/>బంగారం ధరల్లో భారీ పతనం.. పెట్టుబడిదారులలో సందిగ్ధం</h2>
<p>ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు, ఆ తర్వాతి నెలల్లో దాదాపు 20 శాతం వరకు తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు, పెట్టుబడిదారులు ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు.. ప్రస్తుతం కొనుగోలు చేయడం మంచిదా? లేక మరికొంతకాలం వేచి చూడాలా?</p>
<h2>బంగారం ధరలు ఎందుకు తగ్గాయి?</h2>
<p>రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత పెద్ద పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ (Profit Booking) ప్రారంభించారు. అదే సమయంలో అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్లపై అంచనాలు మారడం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచాయి.</p>
<p>ఈ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి.</p>
<h2>ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు</h2>
<p>బంగారం ధరలను ఒకే కారణం నిర్ణయించదు. పలు అంతర్జాతీయ అంశాలు కలిసి ప్రభావం చూపుతాయి.</p>
<ul>
<li>అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు</li>
<li>అమెరికా డాలర్ బలం</li>
<li>ప్రపంచ ఆర్థిక పరిస్థితులు</li>
<li>భౌగోళిక ఉద్రిక్తతలు</li>
<li>కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు</li>
<li>పెట్టుబడిదారుల సెంటిమెంట్</li>
</ul>
<h2>JPMorgan ఏమంటోంది?</h2>
<p>ప్రపంచ దిగ్గజ పెట్టుబడి సంస్థ <strong>JPMorgan</strong> ప్రకారం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, డాలర్ బలహీనపడితే, వడ్డీ రేట్ల ఒత్తిడి తగ్గితే బంగారం మళ్లీ బలమైన ర్యాలీ చేసే అవకాశం ఉంది.</p>
<p>2027 నాటికి బంగారం అంతర్జాతీయ మార్కెట్లో కొత్త గరిష్ట స్థాయిలను తాకే అవకాశం ఉందని JPMorgan అంచనా వేసింది.</p>
<p>అయితే ఇది కొన్ని ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తేనే సాధ్యమని సంస్థ స్పష్టం చేసింది.</p>
<h2>HSBC అంచనా ఏమిటి?</h2>
<p>మరోవైపు <strong>HSBC</strong> మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించింది. 2026, 2027 సంవత్సరాలకు సంబంధించిన బంగారం ధరల అంచనాలను తగ్గించింది.</p>
<p>రాబోయే నెలల్లో బంగారం ధరలు పరిమిత పరిధిలోనే కదిలే అవకాశం ఉందని HSBC విశ్లేషించింది.</p>
<h2>కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కీలకం</h2>
<p>ప్రపంచంలోని అనేక దేశాల కేంద్ర బ్యాంకులు గత కొన్నేళ్లుగా భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా వంటి దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి.</p>
<p>ఇది దీర్ఘకాలంలో బంగారం ధరలకు మద్దతు ఇవ్వగల అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.</p>
<h2>భారత పెట్టుబడిదారులు ఏం చేయాలి?</h2>
<p>పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం కంటే దశలవారీగా కొనుగోలు చేయడం ద్వారా ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.</p>
<p>అయితే ప్రతి పెట్టుబడి నిర్ణయం వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఉండాలి.</p>
<h2>ముందున్న కీలక అంశాలు</h2>
<p>రాబోయే నెలల్లో బంగారం ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు...</p>
<ul>
<li>అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు</li>
<li>డాలర్ బలం</li>
<li>ప్రపంచ ఆర్థిక పరిస్థితులు</li>
<li>గోల్డ్ ETFలలో పెట్టుబడుల ప్రవాహం</li>
<li>అంతర్జాతీయ ఉద్రిక్తతలు</li>
</ul>
<h2>ముగింపు</h2>
<p>బంగారం ధరలు పడిపోయాయని చూసి వెంటనే భారీగా కొనుగోలు చేయడం కూడా సరైన నిర్ణయం కాకపోవచ్చు. అలాగే బంగారం భవిష్యత్తు ముగిసిపోయిందని భావించడం కూడా సరికాదు.</p>
<p>JPMorgan, HSBC వంటి సంస్థలు వేర్వేరు అంచనాలు వెల్లడించినప్పటికీ, అవి కేవలం మార్కెట్ విశ్లేషణలు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు మారిన కొద్దీ అంచనాలు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి భావోద్వేగాల కంటే సమాచారం ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.</p>]]></content:encoded>
                
                                                            <category>తాజా వార్తలు Latest news</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh</category>
                                            <category>జాతీయం National</category>
                                            <category>తెలంగాణ Telangana</category>
                                            <category>స్పెషల్ Special</category>
                                            <category>జిల్లాలు Districts</category>
                                            <category>బిజినెస్ Business</category>
                                            <category>అంతర్జాతీయ International</category>
                                            <category>Life style</category>
                                            <category>Top Stories</category>
                                    

                <link>https://www.newsindiatelugu.com/article/3660/gold-prices-at-20-dhamal-buy-or-wait-what-do</link>
                <guid>https://www.newsindiatelugu.com/article/3660/gold-prices-at-20-dhamal-buy-or-wait-what-do</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 13:50:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.newsindiatelugu.com/media/2026-07/whatsapp-image-2026-07-21-at-3.04.43-pm.jpeg"                         length="402634"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[News India Telugu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        