మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసుల కవాతు
On
పోలీస్ బలగాల కవాతు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ రోజున పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అన్నారు.
Views: 56
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jun 2026 09:33:29
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...

Comment List