పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్

పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

1712714148249
గుట్టు చప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి అరెస్టు చేసిన సంఘటన నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామ శివారులో గల ఇటుక బట్టిల సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు... విశ్వసనీయ సమాచారం మేరకు పందెం కోళ్ల రాయుళ్లు నిర్వహిస్తున్న కోడి పందాలపై దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 33 పందెం కోళ్లు,రూ.43వేల 200 రూపాయలు నగదు, 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్సె క్రాంతి కిరణ్ తెలిపారు. అదేవిధంగా 29 మందిలో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, మిగతా 19 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Views: 96
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..