పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్

పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

1712714148249
గుట్టు చప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి అరెస్టు చేసిన సంఘటన నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామ శివారులో గల ఇటుక బట్టిల సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు... విశ్వసనీయ సమాచారం మేరకు పందెం కోళ్ల రాయుళ్లు నిర్వహిస్తున్న కోడి పందాలపై దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 33 పందెం కోళ్లు,రూ.43వేల 200 రూపాయలు నగదు, 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్సె క్రాంతి కిరణ్ తెలిపారు. అదేవిధంగా 29 మందిలో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, మిగతా 19 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Views: 31
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..