డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

తొర్రూరు పీఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరరావు

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*

 *ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు  రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు కటింగ్*

 *తొర్రూరు పీఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరరావు*

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారు తొర్రూరు పాలకేంద్రం...  డిబిఎం 59 కెనాల్ కాల్వ కుడివైపునా *భాషనబోయిన మల్లయ్య, చిన్న కొమురయ్య పెద్ద కొమురయ్య, వెంకన్న, శ్రీశైలం* వీరి పొలాలు వైపు ఉన్న కాల్వ దారి నుండి రైతులను తమ  పంట పొలాల దగ్గరికి వెళ్లకుండా కాల్వదారిని జెసిబి తో గుంతలు తీసి అటువైపున ఉన్న రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళుతున్న క్రమంలో జెసిబి తోని దారి మొత్తం కట్ చేసి వెళ్ళ వద్దని ఇబ్బందులు పెడుతూ ఈ దారి నాది అంటూ దీని నుండి ఎవరు నడవద్దని  *పీఎస్ఆర్ స్కూలు  చైర్మన్ పొనుగోటి సోమేశ్వరరావు* రైతుల పైన దాడులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాడు గతంలో పలుమార్లు పీఎస్ఆర్ స్కూలు డిబిఎం 59 కెనాల్ కాల్వ ఆక్రమణకు గురి అయింది కానీ ప్రభుత్వ అధికారులు సర్వే ద్వారా ప్రకటించడం జరిగింది స్కూలు ముఖదారం కెనాల్ కాల్వం పైన ఉన్న వారిని తొలగించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మా వైపున వెళ్లే దారికి పొలాలకు వెళ్తుంటే మమ్ముల భయభ్రాంతులకు  గురిచేస్తూ రైతులను ఇబ్బంది  పెడుతున్నారు దీనిపై గతంలో అధికారులు పీఎస్ఆర్ స్కూలు చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరావును మందలించి రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది అయినా మారకుండా అదే పనిగా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు వీరిపై సంబంధిత  అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- మ్యాథ్స్ (గణితం) పరీక్ష రాయడం ఇష్టం లేక, ఆందోళనతో ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు...
గణితం పరీక్ష భయ.....: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.