జగనన్న పాలనలో అభివృద్ధి పరుగులు

On

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా […]

ఆంధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..ధ్రాలో కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని కూసే నోళ్లకు, రాసే రాతలకు తాళం పడింది.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడని ఎందరో రాక్షసులు అడ్డు పడుతున్నా.. అవేం పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు జగనన్న.. అభివృద్ధి, ఆస్తుల కల్పన.. అంటే మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది.. మూలధన వ్యయంపై ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన నివేదికలలో ఈ విషయం స్పష్టమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 31,061 కోట్లలో మొదటి త్రైమాసికం‌లోనే 12,669 కోట్లు ఖర్చు పెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఏపీ.. దేశంలో 40 శాతానికి పైగా అభివృద్ధిపై ఖర్చు చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.. దీన్ని బట్టే తెలుస్తుంది ఎవరు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారో అని.. ఏపీ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ 26 శాతాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి..

Views: 15
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా? లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్‌లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్‌లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?