కాంగ్రెస్ లో చేరిన టేక్మాల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహ్మద్ ఆరిఫ్

On
కాంగ్రెస్ లో చేరిన టేక్మాల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహ్మద్ ఆరిఫ్

 న్యూస్ ఇండియా అక్టోబర్ 23 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) టేక్మాల్ మండల బిఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్, బిజెపి, బీఎస్పీ పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం రోజు టేక్మాల్ మండల బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. టేక్మాల్ మండల పార్టీ అద్యక్షులు నిమ్మ రమేష్, మండల యువజన కాంగ్రెస్ అద్యక్షులు సంగమేశ్వర్ గౌడ్,కుసంగి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని కుసంగి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు మండల మలి దశ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్ తో పాటు గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ 6 వ వార్డు సభ్యులు నాగరత్నం గౌడ్, గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు మాజీ వార్డు సభ్యులు పేరట్ల మొగులయ్య,(లడ్డు) కుంట మనయ్య, కుంట రమేష్, కురుమ సంఘం నాయకులు నాగమొల్ల శ్రీశైలం, పెద్దపురం యాదయ్య, ఎనగండ్ల ప్రవీణ్, పద్మశాలి సంఘం నాయకులు గొంటెల ఆశయ్య, కుమ్మరి సంఘం సభ్యులు కుమ్మరి రాజు, దళిత సంఘం సభ్యులు పీరిని మల్లేశం, బీజేపీ బూత్ కమిటీ సభ్యులు, రజక సంఘం నాయకులు చాకలి బుచ్చయ్య, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు శ్రీధర్ రెడ్డిలు సిడబ్ల్యుసి శాశ్వత ఆహ్వానితులు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కుసంగి గ్రామ కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు సుబ్బారావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాకలి మాణిక్యం, మండల కో- ఆప్షన్ సభ్యులు షేక్ మజర్, మండల సీనియర్ నాయకులు మానిక్ కిషన్, కుసంగి గ్రామ సీనియర్ నాయకులు రామగళ్ల అంజయ్య, మాజీ ఉపసర్పంచ్ నారాయణ గౌడ్, దుర్గా గౌడ్, రాజు గౌడ్, పొట్ట రాజు, సుధాకర్ గౌడ్, మహేష్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*