బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా బి సంజీవరావు

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా బి సంజీవరావు

హైదరాబాదు కూకట్ పల్లి నియోజకవర్గం తుది ఓటరు జాబితా ప్రకారం 4,26,465 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కూకట్‌పల్లి నియోజకవర్గం ఈఆర్‌వో, డీసీ రవికుమార్‌ తుది ఓటరు జాబితాను ప్రచురించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుది ఓటరు జాబితా ప్రకారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో 4,26,465 మంది ఓటర్లు ఉండగా పురుషులు 2,24,070, స్త్రీలు 2,02,276, ఇతరులు 119 మంది ఉన్నారు. నియోజకవర్గంలో 410 పోలింగ్‌ బూత్‌లను గుర్తించడం జరిగింది. ముసాయిదా ఓటరు జాబితాతో తుది ఓటరు జాబితాను పోల్చితే కొత్తగా నియోజకవర్గంలో 8,018 మంది ఓటర్లు జాబితాలో చేరారు. నవంబర్‌లో విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం నియోజకవర్గంలో 4,18,447 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 2,20,285, స్త్రీలు 1,98,048, ఇతరులు 114 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాదులోని కూకట్పల్లి నియోజకవర్గం నుండి బి సంజీవరావు ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో కొన్ని వేల ఓట్లు సంపాదించుకునీ ఓటమిపాలయ్యారు 2023 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాదులోని కూకట్పల్లి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు

Views: 14

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం