తెలంగాణ ఎన్నికల్లో T.S.R.T.C కార్మికులు 70 శాతం

కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ 40శాతం B.R.Sపార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది .

On
తెలంగాణ ఎన్నికల్లో T.S.R.T.C కార్మికులు 70 శాతం

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా 70 శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు ఎందుకంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాం అనడం తో కార్మికులు సమ్మెబాట పట్టారు తర్వాత సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడి అరాస్మెంట్ కారణంగా కాంగ్రెస్ వైపు ముగ్గు చూపడానికి ప్రధాన కారణం గా భావించవచ్చు .అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ 40శాతం B.R.Sపార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంది చంద్రబాబు అరెస్ట్ కారణంగా B.R.Sపార్టీకి కొంతమంది సాఫ్ట్వేర్లు దూరమయ్యారు లేదంటే అత్యధికంగా సాఫ్ట్వేర్ లే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేవారు అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు విశ్లేషించారు.IMG-20231127-WA0432

Views: 33
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..