సంక్షేమ గురుకులాలలో విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలి

రంజోల్ గురుకుల కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

On
సంక్షేమ గురుకులాలలో విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలి

ప్రభుత్వం వెంటనే విద్యార్థిని కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి

IMG-20240107-WA0040కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ఈరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో బైపిసి (BiPC) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న క్లాస్ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకోన్నది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థిని విద్యార్థుల మరణాలకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులంతా పేద విద్యార్థులే వారిపట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని అన్నారు. అమ్మాయి కళాశాలలో ఉరివేసుకొని చనిపోయింది. ఈ ఘటన పై ఉన్నత అధికారులతో సమగ్ర విచారణ జరపాలని కారుకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థిని కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, మూడు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అంతక్రియల కోసం లక్ష రూపాయలు ఇల్లు నిర్మాణం కోసం 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు...కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్ శివకుమార్ సుభాష్ ప్రవీణ్ మహేష్ తదితరులు ఉన్నారు...

Views: 34

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక