గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి* •మహిళపై కేసు నమోదు..

700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.

గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి* •మహిళపై కేసు నమోదు..

తొర్రూర్ స్పెషల్ ఆఫీసర్ ఆర్ ప్రవీణ్ తొరూర్ ఎక్సైజ్ ఎస్సై అనిల్ తెలిపారు

*గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి*
•మహిళపై కేసు నమోదు..
•700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం...

న్యూస్ ఇండియా తెలుగు ఏప్రిల్ 12 (మహబుబాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ డి వీరాంజనేయులు)

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా ప్రాంతాలలో ఎక్సైజ్ పోలీసులు గుడుంబా స్థావరాలపై ముమ్మరంగా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పరిధిలోని  పలు గుడుంబా స్థావరాలపై శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారుIMG-20240412-WA0050 పర్యవేక్షణలో తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించామని తొర్రూర్ ఎక్సైజ్ ఎస్సై అనిల్  తెలిపారు. నర్సింగ్ లో పేట మండలం బక్క తండా,వంకాయల తండా, దాసు తండా, బాసు తండా గ్రామాల్లో దాడులు నిర్వహించారు.దాడుల్లో 700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారని ఎస్సై అనిల్ తెలిపారు.అదేవిధంగా గుగూలోత్ శౌరి పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Views: 100
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి