గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి* •మహిళపై కేసు నమోదు..

700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.

గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి* •మహిళపై కేసు నమోదు..

తొర్రూర్ స్పెషల్ ఆఫీసర్ ఆర్ ప్రవీణ్ తొరూర్ ఎక్సైజ్ ఎస్సై అనిల్ తెలిపారు

*గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి*
•మహిళపై కేసు నమోదు..
•700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం...

న్యూస్ ఇండియా తెలుగు ఏప్రిల్ 12 (మహబుబాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ డి వీరాంజనేయులు)

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా ప్రాంతాలలో ఎక్సైజ్ పోలీసులు గుడుంబా స్థావరాలపై ముమ్మరంగా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పరిధిలోని  పలు గుడుంబా స్థావరాలపై శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారుIMG-20240412-WA0050 పర్యవేక్షణలో తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించామని తొర్రూర్ ఎక్సైజ్ ఎస్సై అనిల్  తెలిపారు. నర్సింగ్ లో పేట మండలం బక్క తండా,వంకాయల తండా, దాసు తండా, బాసు తండా గ్రామాల్లో దాడులు నిర్వహించారు.దాడుల్లో 700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారని ఎస్సై అనిల్ తెలిపారు.అదేవిధంగా గుగూలోత్ శౌరి పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Views: 102
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తనిఖీలలో...
లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!