మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్, ... పాలకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు

మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

*మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభు



తెలంగాణ రాష్ట్రం లో రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో రైతులకు 2 లక్షల రుణమాపీ, రైతు భరోసా (రైతు బంధు )కింద 15000వేయిలు, రైతు భీమా, వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు  500 రూపాయల బోనస్, పండించిన వరి ధాన్యానికి సకాలంలో కొనుగోలు చేయకపోవడం ఆకాల వర్షంతో తడిసిన వరి ధాన్యానికి కొనుగోలు చేయకపోవడం రైతులకు మోసం చేసిన ఈ నయవంచక ప్రభుత్వం వెంటనే ఇచ్చిన దొంగ హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర అపర భగీరథుడు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో ఈ దగా కోరు ప్రభుత్వంపై ధర్నాకు పిలుపునిచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్, పాలకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దగుల్బాజీ మాటలు చెప్పి దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలి అమలు చేయడం చేతకాకపోతే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి  రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో తొర్రూర్ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ అంకూస్, మండల ప్రధాన కార్యదర్శి నల్లమస ప్రమోద్,  టౌన్ సెక్రటరీ కుర్ర శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి,   కౌన్సిలర్లు ఎన్నమినేని శ్రీనివాసరావు, పులి వెంకన్న  గుగులోతు శంకర్,  కర్నే నాగరాజు, మహంకాళి  భూపతి, జాటోత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Views: 58
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..