
మరోసారి వార్తాల్లో నిలిచిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్
బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వార్తాల్లో నిలిచారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా ఠాకూర్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్పై బయటకు వచ్చారు. ఐతే భోపాల్ శక్తినగర్ ఏరియాలోని ఓ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ కనిపించారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.
బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వార్తాల్లో నిలిచారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా ఠాకూర్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్పై బయటకు వచ్చారు. ఐతే భోపాల్ శక్తినగర్ ఏరియాలోని ఓ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ కనిపించారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List