కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య

బూడిద గడ్డలో ఘటన

On

విచారణ జరుపుతున్న డి.ఎస్.పి ,సీఐ ,క్లూస్ టీం

కొత్తగూడెం (న్యూస్ ఇండియా) జులై 27: కొత్తగూడెంలోని  బుడిగడ్డ ప్రాంతంలో  తల్లి తుల్జా కుమారి (55) హత్య కాగా ,కొడుకు వినయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కుమారుడే తల్లిని హత్య చేసి అతను ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన స్థలంనికి చేరుకున్న IMG-20240727-WA0799 డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, సీఐ శివప్రసాద్, క్లూస్ టీం విచారణ జరుపుతున్నారు.

Views: 51
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం