తారు "పరే"షాను

అద్వానంగా రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు

On

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

IMG20240821123145
కొత్తగూడెం( న్యూస్ ఇండియా) ఆగస్టు 21: జిల్లా ఏర్పడ్డా కూడా రోడ్డు మరమ్మతులు అలానే ఉండిపోయాయి.  నిత్యం మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు , రాకపోకలు సాగిస్తున్న పట్టించుకునేవారు కరువయ్యారు.రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ మధ్యలో గల అండర్ బిడ్జి రోడ్డులో పెద్దగుంట ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో రోడ్డు  మరమ్మత్తులు చేసిన ఫలితం శూన్యం, వాహనదారులు అదమరిస్తే ప్రమాద బారిన పడాల్సింది. ఇప్పటియినా సంబంధిత  శాఖ అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.IMG20240821123147_BURST000_COVER

Views: 68
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..