రాష్ట్రస్థాయిలో హయత్ నగర్ డిపో 1 సూపర్వైజర్ కు అవార్డు..
On
*ఎల్బీనగర్, ఆగస్టు 25 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* ప్రతి సంవత్సరం ఆర్టీసీ సంస్థ అందించే ప్రగతి చక్ర అవార్డులో హయత్ నగర్ డిపో 1 ఎడిసి ఎన్.
నర్సింగ్ రావు కు ఉత్తమ ఏడిసి గా రాష్ట్రలో ప్రధమ స్థానం వచ్చింది అని డిపో మేనేజర్ విజయ్ తెలిపారు ఆర్టీసీ కళావేదికలో రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా 51500/- నగదు పురస్కారం అందుకున్నారు ఆర్టీసీ వీసీ, ఎండి సజ్జనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం సన్మానం జరిగింది. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసినారు.
Views: 30
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List