తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి
ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండేట్ ఆడారి నాగరాజు విజ్ఞప్తి
By Venkat
On
ఆడారి నాగరాజు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని
రాజకీయ విశ్లేషకులు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు
తెలంగాణలో ఖమ్మం మణుగూరు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారని
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి చింతూరు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతాలు జల దిగ్భద్దంలోకి చేరుకున్నాయని
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వైద్య బృందాలను పంపించాలని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్యాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలను ఆస్తులు రక్షించాలని కోరారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Apr 2025 11:08:36
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 30, న్యూస్ ఇండియా : వేసవి వచ్చిందంటే చాలు మన్యంలోనే కాదు మైదాన ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తాగునీటికి ప్రజలు పడే...
Comment List