తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి

ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండేట్ ఆడారి నాగరాజు విజ్ఞప్తి

By Venkat
On
తెలుగు రాష్ట్రాల భారీ  వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి

ఆడారి నాగరాజు

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని

రాజకీయ విశ్లేషకులు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు

తెలంగాణలో ఖమ్మం మణుగూరు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారని 

ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి చింతూరు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతాలు జల దిగ్భద్దంలోకి చేరుకున్నాయని 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వైద్య బృందాలను పంపించాలని 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్యాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలను ఆస్తులు రక్షించాలని కోరాIMG-20240902-WA0459రు.

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News