కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు

On
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కల్లోజి జయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లిమండలం హేమచంద్రపురం గ్రామంలోని శ్రీనివాస్ స్వగృహం లో కల్లోజి శ్రీనివాస్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే  ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ,ఇస్మాయిల్,కొట్టి వెంకటేశ్వర్లు,చావల పురుషోత్తం,తరాల రామ్మూర్తి, దామోదర్, రోహిత్,పోలిశెట్టి  ఉపేందర్, హరికృష్ణ,IMG-20241021-WA1456 తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం మల్లెపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేజావత్ బద్రి ఏకగ్రీవంగా...
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు