గుర్రపు డెక్క ఆకు తొలగింపు

On
గుర్రపు డెక్క ఆకు తొలగింపు

IMG-20250407-WA1000
గుర్రపు డెక్క ఆకును తొలగిస్తున్న నాయకులు

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి మండల పరిధిలోని సంగెం (భీమలింగం) మూసి ఉదృతంగా ప్రవహించడంతో మూసీలో కొలువై ఉన్న భీమ లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారినీ గుర్రపు డెక్కా ఆకు కప్పేయడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది...భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సురకంటీ మరళీదర్ రెడ్డి తన స్వంత నిధులతో జేసిబిల సాయంతో గుర్రపు డెక్క ఆకును తొలగించారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ భీమ లింగం కాలువ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి రెండు కోట్లు నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అందుకే త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జక్కల వెంకటేష్, పడమటి వెంకటరెడ్డి , గర్దాసు మధు, మేకల మల్లేష్, ఉదయ్,శశికుమార్,భాస్కర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు

Views: 63

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..