'బిఎస్ఎన్ఎల్' కస్టమర్ క్యాంపు నిర్వహణ.

On
'బిఎస్ఎన్ఎల్'  కస్టమర్ క్యాంపు నిర్వహణ.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 23, న్యూస్ ఇండియా : కార్పొరేట్ ఆఫీస్ ఆదేశానుసారం సీజీఎం కార్యాలయం నందు 'బిఎస్ఎన్ఎల్'  కస్టమర్ క్యాంపు నిర్వహణ చేపట్టారు. ఏప్రిల్ నెల 2025, కస్టమర్ సేవలందించే కార్యక్రమంలో భాగంగా తేదీ 22 ఏప్రిల్ నాడు ఈ క్యాంప్ ‘సీజీఎం కార్యాలయం’ నందు బైపాస్ రోడ్డు ప్రాంతంలో నిర్వహించారు. ఈ క్యాంపు కస్టమర్ మొబైల్ సర్వీస్, రీఛార్జ్ గురించి అడగడం జరిగింది. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం దిశగా, వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. సీజీఎం రాజరాజేశ్వరి ఆదేశానుసారం జరిగిన ఈ కస్టమర్ క్యాంపు ని దిగ్విజయంగా నిర్వహించినట్లు డీజీఎం శివరాం ప్రసాద్ తెలిపారు. ఏజీఎండి బాలాజీ మాట్లాడుతూ ‘4జి’ యాక్టివేషన్ ఏమైనా సమస్య ఉంటే…? త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఎం జగన్ ఎస్ డి ఈ లక్ష్మీనారాయణ జే టి ఓ డబ్లు శ్రీనివాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-23 at 9.14.23 AM (1)

Views: 9
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం. సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క...
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ