'బిఎస్ఎన్ఎల్' కస్టమర్ క్యాంపు నిర్వహణ.

On
'బిఎస్ఎన్ఎల్'  కస్టమర్ క్యాంపు నిర్వహణ.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 23, న్యూస్ ఇండియా : కార్పొరేట్ ఆఫీస్ ఆదేశానుసారం సీజీఎం కార్యాలయం నందు 'బిఎస్ఎన్ఎల్'  కస్టమర్ క్యాంపు నిర్వహణ చేపట్టారు. ఏప్రిల్ నెల 2025, కస్టమర్ సేవలందించే కార్యక్రమంలో భాగంగా తేదీ 22 ఏప్రిల్ నాడు ఈ క్యాంప్ ‘సీజీఎం కార్యాలయం’ నందు బైపాస్ రోడ్డు ప్రాంతంలో నిర్వహించారు. ఈ క్యాంపు కస్టమర్ మొబైల్ సర్వీస్, రీఛార్జ్ గురించి అడగడం జరిగింది. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం దిశగా, వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. సీజీఎం రాజరాజేశ్వరి ఆదేశానుసారం జరిగిన ఈ కస్టమర్ క్యాంపు ని దిగ్విజయంగా నిర్వహించినట్లు డీజీఎం శివరాం ప్రసాద్ తెలిపారు. ఏజీఎండి బాలాజీ మాట్లాడుతూ ‘4జి’ యాక్టివేషన్ ఏమైనా సమస్య ఉంటే…? త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఎం జగన్ ఎస్ డి ఈ లక్ష్మీనారాయణ జే టి ఓ డబ్లు శ్రీనివాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-23 at 9.14.23 AM (1)

Views: 9
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'