'బిఎస్ఎన్ఎల్' కస్టమర్ క్యాంపు నిర్వహణ.

On
'బిఎస్ఎన్ఎల్'  కస్టమర్ క్యాంపు నిర్వహణ.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 23, న్యూస్ ఇండియా : కార్పొరేట్ ఆఫీస్ ఆదేశానుసారం సీజీఎం కార్యాలయం నందు 'బిఎస్ఎన్ఎల్'  కస్టమర్ క్యాంపు నిర్వహణ చేపట్టారు. ఏప్రిల్ నెల 2025, కస్టమర్ సేవలందించే కార్యక్రమంలో భాగంగా తేదీ 22 ఏప్రిల్ నాడు ఈ క్యాంప్ ‘సీజీఎం కార్యాలయం’ నందు బైపాస్ రోడ్డు ప్రాంతంలో నిర్వహించారు. ఈ క్యాంపు కస్టమర్ మొబైల్ సర్వీస్, రీఛార్జ్ గురించి అడగడం జరిగింది. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం దిశగా, వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. సీజీఎం రాజరాజేశ్వరి ఆదేశానుసారం జరిగిన ఈ కస్టమర్ క్యాంపు ని దిగ్విజయంగా నిర్వహించినట్లు డీజీఎం శివరాం ప్రసాద్ తెలిపారు. ఏజీఎండి బాలాజీ మాట్లాడుతూ ‘4జి’ యాక్టివేషన్ ఏమైనా సమస్య ఉంటే…? త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఎం జగన్ ఎస్ డి ఈ లక్ష్మీనారాయణ జే టి ఓ డబ్లు శ్రీనివాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-23 at 9.14.23 AM (1)

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక