అంగన్వాడీలకు 5 వేలు సాయం.

స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకూబ్ పాషా

On
అంగన్వాడీలకు 5 వేలు సాయం.

కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపిన అంగన్వాడి టీచర్లు

IMG-20230922-WA0524
అంగన్వాడీలకు 5 వేలు సాయం

గూడూరు మండలం కేంద్రంలో నిరవధిక సమ్మె 12వ రోజు చేరుకున్నది. అంగన్వాడి శిబిరం వద్ద కేంద్ర మంత్రి బలరాం నాయక్ మద్దతు తెలుపుతూ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి స్వామి మండల పార్టీ అధ్యక్షుడు నునావత్ రమేష్  స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాహు పాషా ద్వారా 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినారు. జడ్పీ కోఆప్షన్ సభ్యులు కాసిం మద్దతు తెలపడంతో అంగన్వాడి టీచర్లందరూ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు స్టేట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకూబ్ పాషా మాట్లాడుతూ ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడి టీచర్లకు తగిన విధంగా న్యాయం చేసి వారు చేస్తున్న సమ్మెకు సానుకూలంగా స్పందించి వారి డిమాండ్ ను నెరవేర్చాలని ఈ సమ్మెలో అనడం జరిగింది.

Views: 164
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..