సర్పంచ్ అధికారాలను కాలరాస్తున్న అధికారులు

On
సర్పంచ్ అధికారాలను కాలరాస్తున్న అధికారులు

గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పాలకవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం, గ్రామపంచాయతీ అనుమతి లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ నమోదు చేయడం గ్రామపంచాయతీ కి రావలసిన నిధుల జాప్య నోట్ ఫైలు పై సంతకం చేయమని బలవంతం చేయడం సర్పంచి పదవిని కోల్పోతావని సర్పంచి పై చిన్న చూపు చూడడం బెదిరింపులకు పాల్పడడం

ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సున్నం సుశీల పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలా కృషి చేస్తున్నారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా వారికున్న అధికారాలను అభివృద్ధిని అడ్డుకుంటున్న  కొందరు అధికారులు

 వివరాల్లోకి వెళ్తే మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మయ్య సీతారాంపురం గ్రామపంచాయతీ కార్యదర్శి ఆంగోతు విక్రమ్ ఇద్దరు అధికారులు కుమ్మక్కై గిరిజన మహిళా సర్పంచ్ అయినా సున్నం సుశీల ఉప సర్పంచ్ మడివి రమేష్ వారి పాలకవర్గాన్ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజా ప్రతినిధులకు ఉన్న విశేషాధికారాలను కాలరాస్తున్నా రని అన్నారు.

 గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పాలకవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం,

 గ్రామపంచాయతీ అనుమతి లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ నమోదు చేయడం

Read More అరుణాచలం వెళ్లేవారికి భారీ శుభవార్త.. ఇకపై రెగ్యులర్ రైళ్లు!Big Good News for Arunachalam Devotees! Regular Train Services Announced

 గ్రామపంచాయతీ కి రావలసిన నిధుల జాప్య

Read More గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?

 నోట్ ఫైలు పై సంతకం చేయమని బలవంతం చేయడం

Read More లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?

 సర్పంచి పదవిని కోల్పోతావని సర్పంచి పై చిన్న చూపు చూడడం    బెదిరింపులకు పాల్పడడం

 గ్రామపంచాయతీ ఆమోదముద్ర లేకుండానే ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం కోసం ప్రయత్నించడం   లాంటి ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాలను దుర్వినియోగపరుస్తున్న అధికారులు

 పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు సపోర్టుగా వాడవలసిన ఎదురు కర్రలు మొక్కలకు ఉపయోగించకుండానే నిధులు డ్రా చేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విధంగా పంచాయతీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ ఇద్దరు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ప్రజాప్రతినిధులకు ఉన్న విశేషా అధికారాలనుకాపాడాలని గ్రామపంచాయతీ ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు

Views: 77
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా? లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్‌లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్‌లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?