జాతీయస్థాయి డ్రాప్ రో బాల్ పోటీలో తెలంగాణ జట్ల విజయకేతనం

తెలంగాణ రాష్ట్ర డ్రాప్ రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎండి రహమత్

జాతీయస్థాయి డ్రాప్ రో బాల్ పోటీలో తెలంగాణ జట్ల విజయకేతనం

ఓజాతీయస్థాయిలో డ్రాప్ రోIMG-20231005-WA0325 బాల్ క్రీడలు  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లోని హైటెక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో తేదీ 29- 9- 2023 నుండి 2-10- 2023 వరకు జరిగిన 13వ జాతీయస్థాయి సబ్- జూనియర్ మరియు జూనియర్ డ్రాప్ రో బాల్ టోర్నమెంట్ లో దేశం నుండి సుమారుగా 20 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్ర జట్టు సబ్ జూనియర్ బాలురు అండర్- 17 డబుల్స్ విభాగంలో టి. భవిన్, ఎం, రుతిక్, కే.ప్రణీత్, పి,సాత్విక్, లు ఫైనల్ లో ఉత్తరప్రదేశ్ వర్సెస్ తెలంగాణ జట్లు హోరాహోరీగా తలపడి, రెండో స్థానంలో నిలిచి, వెండి పతాకాన్ని కైవసం చేసుకుంది. బాలురు అండర్- 17 విభాగంలో వి. అమోఘ, కేరళ వర్సెస్ తెలంగాణ జట్లు తల పడగగా, తెలంగాణ జట్టు, మూడవ స్థానంలో, నిలిచి రజత పథకాన్ని కైవసం చేసుకున్నది. అలాగే అండర్ 17 మిక్స్డ్ డబుల్ విభాగంలో సిహెచ్. తేజేశ్వరరావు, టి .మహంతి లు మహారాష్ట్ర వర్సెస్ తెలంగాణ జట్లు లు తలపడి, తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి, రజక పథకాన్ని ,కైవసం చేసుకుంది. బాలికల అండర్ -17 సింగిల్ విభాగంలో జె.చరిష్మారెడ్డి, హిమాచల్ ప్రదేశ్ వర్సెస్ తెలంగాణ జట్లు లు హోరా, హోరీగా తలపడి , తెలంగాణ జట్టు మూడవ స్థానంలో నిలిచి,, రజక పథకాన్ని కైవసం చేసుకుంది. బాలికల అండర్ -17   త్రిపల్ విభాగంలో వి.సాయి హాసిని, ఏ. సహస్ర, ఆర్ .మాన్యత, వి.సిగద, ఏ. ప్రణవి, కే.శ్రీ వర్షిని లు చత్తీస్ ఘడ్ వర్సెస్ తెలంగాణ జట్లు పోటీపడి , తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి, రజక పథకాన్ని కైవసం చేసుకుంది. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డ్రాప్రో బాల్ రాష్ట్ర టెక్నికల్ కార్యదర్శి ఎండీ అక్బర్ బాబా క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్రాప్ రో బాల్ కోచ్ లు బి నవీన్, ఈ తరుణ్ ,పి గణేష్, ఏ అరుణ్ మల్కాజ్గిరి జిల్లా ఇన్చార్జిలు జే సురేందర్ అనూష రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు

Views: 131
Tags:

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
భారతదేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం...
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో 258 బూతులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి