చెర్లపాలెం కోడల్ని

మీ ఇంటి ఆడబిడ్డను దీవించండి

On
చెర్లపాలెం కోడల్ని

పాలకుర్తి స్థానిక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఝాన్సీ యశస్విని రెడ్డి

*పరాయి పెత్తనాన్ని పొలిమేర దాటించండి

*ప్రజలను పట్టించుకొని ఎర్రబెల్లిని పర్వతగిరికి పంపండి

*ఒక్క అవకాశం ఇవ్వండి

*నేను మభ్యపెట్టి ఇబ్బందులూ పెట్టే వలస దోర ను కాదు

Read More ప్రతి రాత్రి శివపార్వతులు వచ్చే ఆలయం ఇదేనా? ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వెనుక ఆశ్చర్యకర రహస్యం!Do Shiva and Parvati Visit This Temple Every Night? The Mystery of Omkareshwar Jyotirlinga

*మీ సేవకురాలిని...యశస్విని రెడ్డి అనే నేను *స్థానికురాలిని

Read More ఏకాంత సేవ తర్వాత తిరుమల గర్భగుడిలో ఏం జరుగుతుంది? ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలుసా?

*ఎత్తిన చేతులు...

Read More సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!

_ఎగిరిన ఆశలు···

*వడివడి అడుగులు...

*వలస పాలన ఇక బద్ధలు..

*పాలకుర్తి

*పాలకుర్తి మండలంలోని  మంచుప్పుల, చెన్నూరు గ్రామంలో ఇంటింటా సోనియమ్మ 6 గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న.

*పాలకుర్తి స్థానిక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఝాన్సీ యశస్విని రెడ్డి....

*గ్రామ గ్రామాన ప్రజల అందరి నోట ఒక్కటే మాట స్థానికురాలు ఝాన్సమ్మ కోడలు మా ఇంటి ఆడబిడ్డ గెలుపు,దగాకోరు దయాకర్ రావు అపడు రంగులు మార్చే ఎర్రబెల్లి అపలేడు..అంటూ పూలవర్షం కురిపిస్తూ భారీగా స్వాగతం పలికారు.._

*యశస్విని రెడ్డి మాట్లాడుతూ.....

*ఎర్రబెల్లి మంత్రిగా అధికారంలో ఉండి  పాలకుర్తికి అభివృద్ధి కోసం న్యాయం చెయ్యలేదు..

*ఎర్రబెల్లి 4వ సారి గెలిస్తే పాలకుర్తి ప్రజల పరిస్థితి

👉 చీము నెత్తురు లేని వారిగా మిగిలిపోతాం

👉 కల్లు సారా డబ్బులకు ఓటు వేసేవారిగా మిగిలి పోతాం

👉 అరేయ్ తురై అసేయ్ ఓసేయ్ అంటున్న పడిచస్తున్న పిరికివారీగా మిగిలిపోతాం ఆత్మగౌరవం లేని జీవాలుగా మిగిలిపోతాం

👉 పోరుగడ్డ పాలకుర్తిలో పరాయోడి కట్టు బానిసలుగా మిగిలిపోతాం.

👉విద్యార్థుల భవిష్యత్తుకు చదువుకు సౌకర్యాలు లేని ప్రాంతంగా మిగిలిపోతుంది.

👉 కులాల మధ్య కుంపట్లతో నిత్యం రగులుకుంటుంది.

*దళితుల మధ్య చిచ్చు పెట్టి తన్నుకు చావమన్నా దోర కాళ్ల దగ్గర దరిద్రులుగా మిగిలిపోతాం

👉 *మంత్రి క్యాంప్ ఆఫీస్ విస్నూరు దోర, పోలీస్ పటేల్ బంగ్లాగా మారుతుంది

👉యావత్ తెలంగాణ ప్రజలు అందరు మన పాలకుర్తి చూసి నవ్వుకుంటారు.

*కాంగ్రెస్ కు ఓటు వేసి

*పాలకుర్తి అభివృద్ధిని సాధిద్దాము

*మార్పూ కావాలి, కాంగ్రెస్ రావాలి

రైతు భరోసా:
- ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ₹15,000.
- ₹12,000 వ్యవసాయ కూలీలకు. 
- వరి పంటకు 500 బోనస్.

*కాంగ్రెస్ భరోసా.

_🔥రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ......

_🔥ఆడబిడ్డలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్....

IMG-20231116-WA0502

Views: 51
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తనిఖీలలో...
లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!