బిఆర్ఎస్ కు బిగ్ షాక్....కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు

By Ramesh
On
బిఆర్ఎస్ కు బిగ్ షాక్....కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు

సంగారెడ్డి మున్సిపాలిటీ పాలక వర్గంలో  బిఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్ లు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన 7 వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయ లక్ష్మి శేఖర్, 19 వ వార్డు కు చెందిన  చాకలి స్వప్న నర్సింలు, మరియు 23 వ వార్డు కు చెందిన ఉమా మహేశ్వరీలు కాంగ్రెస్ లో చేరారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరడం అధికార పార్టీ కి పెద్ద షాక్ గా మారింది 

Views: 58
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే! సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల కొన్ని దేశాలు భారీ నష్టాలు చవిచూస్తే, మరికొన్ని దేశాలు బిలియన్ల డాలర్ల లాభాలు పొందుతున్నాయి. భారతదేశంపై దీని ప్రభావం ఏమిటి? ఏ...
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?
ఏకాంత సేవ తర్వాత తిరుమల గర్భగుడిలో ఏం జరుగుతుంది? ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలుసా?
చీమలా కనిపిస్తుంది.. తాకితే యాసిడ్ పోసినట్లే! ఏపీలో ఈ ప్రమాదకర పురుగు కలకలం