బిఆర్ఎస్ కు బిగ్ షాక్....కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు

By Ramesh
On
బిఆర్ఎస్ కు బిగ్ షాక్....కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు

సంగారెడ్డి మున్సిపాలిటీ పాలక వర్గంలో  బిఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్ లు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన 7 వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయ లక్ష్మి శేఖర్, 19 వ వార్డు కు చెందిన  చాకలి స్వప్న నర్సింలు, మరియు 23 వ వార్డు కు చెందిన ఉమా మహేశ్వరీలు కాంగ్రెస్ లో చేరారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరడం అధికార పార్టీ కి పెద్ద షాక్ గా మారింది 

Views: 58
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?