బిఆర్ఎస్ కు బిగ్ షాక్....కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు

By Ramesh
On
బిఆర్ఎస్ కు బిగ్ షాక్....కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు

సంగారెడ్డి మున్సిపాలిటీ పాలక వర్గంలో  బిఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్ లు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన 7 వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయ లక్ష్మి శేఖర్, 19 వ వార్డు కు చెందిన  చాకలి స్వప్న నర్సింలు, మరియు 23 వ వార్డు కు చెందిన ఉమా మహేశ్వరీలు కాంగ్రెస్ లో చేరారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరడం అధికార పార్టీ కి పెద్ద షాక్ గా మారింది 

Views: 57
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి.. యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి ప్రారంభించిన మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.. మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.. ఆరుట్లలో స్కై...
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.
ఉద్యమ కారులకు 250 గజాల ‘ఇంటి స్థలం’ ఎక్కడ?
రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి.