ఈతకు వెళ్లి బాలుడు మృతి 

విద్యుత్ షాక్ తోనే కుమారుడు మృతి చెందినట్లుగా ఆరోపణ  

On
ఈతకు వెళ్లి బాలుడు మృతి 

 కొత్తగూడెం న్యూస్ ఇండియా: కొత్తగూడెం మున్సిపాలి పరిధిలోని  గొల్లగూడెం చెందిన మేడి సోమశేఖర్  (15) సోమవారం ఉదయం గొల్లగూడెం సమీపంలోని మామిడి తోట కాలనీ కి సమీపంలోని  మొర్రేడు వాగు  వద్ద స్నేహితులతో కలిసి ఈతకు  వెళ్ళగా ప్రమాదశత్తు మృత్యుందాడు . వాగులో విద్యుత్ షాక్  కారణంగానే కుమారుడు మరణించాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడి వంటిపై మొత్తం బొబ్బలు రావడంతో విద్యుత్ షాకే కారణంగా భావిస్తున్నారు.లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 154
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం