ఈతకు వెళ్లి బాలుడు మృతి 

విద్యుత్ షాక్ తోనే కుమారుడు మృతి చెందినట్లుగా ఆరోపణ  

On
ఈతకు వెళ్లి బాలుడు మృతి 

 కొత్తగూడెం న్యూస్ ఇండియా: కొత్తగూడెం మున్సిపాలి పరిధిలోని  గొల్లగూడెం చెందిన మేడి సోమశేఖర్  (15) సోమవారం ఉదయం గొల్లగూడెం సమీపంలోని మామిడి తోట కాలనీ కి సమీపంలోని  మొర్రేడు వాగు  వద్ద స్నేహితులతో కలిసి ఈతకు  వెళ్ళగా ప్రమాదశత్తు మృత్యుందాడు . వాగులో విద్యుత్ షాక్  కారణంగానే కుమారుడు మరణించాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడి వంటిపై మొత్తం బొబ్బలు రావడంతో విద్యుత్ షాకే కారణంగా భావిస్తున్నారు.లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 156
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన