మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి

అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న నీరుకొండ ఉషారాణి

On
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి

ఖమ్మం మార్చి 1 ఖమ్మం న్యూస్ ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటల్ జీకి అక్షర నీరాజనం కవిత సంకలనం పుస్తక ఆవిష్కరణ చేసి ఆయన రాజకీయ జీవితం,దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బిజెపి నాయకురాలు నీరుకొండ ఉషారాణి అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొని, వెంకయ్య నాయుడు పై అభిమానంతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.

IMG_20260301_183057

Views: 22
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..