గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్

12.5 లక్షల వ్యాయామంతో సిసి రోడ్ల నిర్మాణం

On
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్

ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి రఘునాధపాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భార్గవి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో పంచముఖ హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేసి గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారు. వారు మాట్లాడుతూ..గ్రామంలో రూ. 12.5లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా,పలు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.వీధిలైట్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ శుభ్రత పనుల్లో వేగం పెంచడం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు,యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తామన్నారు.భవిష్యత్తులో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,యువ నాయకులు యుగేందర్ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మంగ్యతండా గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.

IMG-20260317-WA0219

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..