కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణం

On

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
గ్రామంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని హైందవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హైందవ కమిటీ చైర్మన్ పెనగొండ యాకెంధర్ స్వామి వారికి పుస్తె మట్టెలు, తలంబ్రాలు సమర్పించారు. గ్రామ సర్పంచ్ మురాశెట్టి ఉమ అంజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే ధర్మపురి దేవాలయం ఈఓ  సతీమణి నిరూప కూడా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి భక్తి ప్రగాఢతను చాటుకున్నారు.
దేవాలయ అర్చకులు తోమాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య కళ్యాణం వైభవంగా జరిగింది.కల్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, పానం,అలాగే ప్రసాదాలు పంపినిచేసారు ఈ వేడుకలో వేణుగోపాలస్వామి దేవాలయ చైర్మన్ రాంబాబు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.,

Views: 42
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..