చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..

పుస్తె మెట్టెలు సమర్పించిన రాయల నిరీక్షణ భాస్కర్..

On
చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..

చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..

పుస్తె మెట్టెలు సమర్పించిన రాయల నిరీక్షణ భాస్కర్..

IMG-20260329-WA0076
పుస్తె మెట్టెలు సమర్పిస్తున్న రాయల నిరీక్షణ భాస్కర్..

యాదాద్రి భువనగిరి జిల్లా, మార్చి 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ళరామారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి రాయల నిరీక్షణ భాస్కర్ స్వామివారికి పుస్తె, మెట్టెలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామివారి అనుగ్రహం తమ కుటుంబంపైతో పాటు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. స్వామివారి ఆశీస్సులతోనే ఈ పవిత్ర సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు. ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Views: 14

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..