షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)

మేరా యువ భారత్

On
షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)

కేంద్ర ప్రభుత్వం ఖమ్మం మేరా యువ భారత్ సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం పాల్వంచ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 1931లో భగత్ సింగ్ రాజ్ గురు మరియు సుకుదేవ్ లకు మరణశిక్ష అమలు చేసిన జ్ఞాపకార్థముగా భారత దేశంలో మార్చి 23న షహిద్ దివాస్ అనగా అమరవీరుల దినోత్సవం పాటిస్తారు. కావున ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో షహిద్ దివస్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి "నా భారత్ నా బాధ్యత" అనే నినాదం కింద శ్రమదానం మరియు పాదయాత్రలు కార్యక్రమాలు జరిపించడం జరిగింది.

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

యువ మండల్ వికాస్ అభియాన్ యువ మండల్ వికాస్ అభియాన్
*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్  కార్యక్రమం  ఎర్రుపాలెం మండలంలో నిర్వహించడం జరిగింది*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల...
షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)
కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు