షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)

మేరా యువ భారత్

On
షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)

కేంద్ర ప్రభుత్వం ఖమ్మం మేరా యువ భారత్ సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం పాల్వంచ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 1931లో భగత్ సింగ్ రాజ్ గురు మరియు సుకుదేవ్ లకు మరణశిక్ష అమలు చేసిన జ్ఞాపకార్థముగా భారత దేశంలో మార్చి 23న షహిద్ దివాస్ అనగా అమరవీరుల దినోత్సవం పాటిస్తారు. కావున ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో షహిద్ దివస్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి "నా భారత్ నా బాధ్యత" అనే నినాదం కింద శ్రమదానం మరియు పాదయాత్రలు కార్యక్రమాలు జరిపించడం జరిగింది.

Views: 16
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..