సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
పాల్గొన్న ఈగల్ టీమ్ సీఐ రవీందర్
On
భద్రాద్రి
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో బుధవారం శేషగిరినగర్లోని గ్రామపంచాయతీ ఆఫీస్ నందు డ్రగ్స్ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ ఈగల్ టీమ్ సీఐ రవీందర్ పాల్గొని, డ్రగ్స్ గురించి ప్రజలకు అవగాహనా కల్పించారు. డ్రగ్స్ తీసుకోవటం వలన మీ పిల్లల జీవితం పాడైపోతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ, సర్పంచ్, ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 30
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2026 20:16:51
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...

Comment List