ఈతకు వెళ్లి బాలుడు మృతి
విద్యుత్ షాక్ తోనే కుమారుడు మృతి చెందినట్లుగా ఆరోపణ
On
కొత్తగూడెం న్యూస్ ఇండియా: కొత్తగూడెం మున్సిపాలి పరిధిలోని గొల్లగూడెం చెందిన మేడి సోమశేఖర్ (15) సోమవారం ఉదయం గొల్లగూడెం సమీపంలోని మామిడి తోట కాలనీ కి సమీపంలోని మొర్రేడు వాగు వద్ద స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళగా ప్రమాదశత్తు మృత్యుందాడు . వాగులో విద్యుత్ షాక్ కారణంగానే కుమారుడు మరణించాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడి వంటిపై మొత్తం బొబ్బలు రావడంతో విద్యుత్ షాకే కారణంగా భావిస్తున్నారు.లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Views: 145
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
24 May 2025 11:26:35
ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత
Comment List