వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

మహబూబాబాద్ జిల్లా  పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో వడ దెబ్బతో  ధాన్యం కొనుగోలు కేంద్రంలో  
వడ్లు పడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి రైతు గుగులోతు కిషన్ (51)మృతి చెందారు.
అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు సెంటర్లో సరైన వసతులు, తాగడానికి నీళ్లు లేకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని సరైన వసతులు కల్పించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని  వెంటనే తరలించాలని కోరారు.

Views: 26
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News