వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

మహబూబాబాద్ జిల్లా  పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో వడ దెబ్బతో  ధాన్యం కొనుగోలు కేంద్రంలో  
వడ్లు పడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి రైతు గుగులోతు కిషన్ (51)మృతి చెందారు.
అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు సెంటర్లో సరైన వసతులు, తాగడానికి నీళ్లు లేకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని సరైన వసతులు కల్పించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని  వెంటనే తరలించాలని కోరారు.

Views: 49
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..