'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి

On
'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల సిగ్గుపడాల్సిన విషయమని  సంగారెడ్డి ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకొంటున్నారు. రోజుకొకటి వెలుగులోకి వస్తున్న 59 జి ఓ అక్రమ క్రమబద్దికరణ భూ బాగోతాలు బయటపడుతున్న ఈ తరుణం చూస్తుంటే.. ప్రజా ప్రతినిధులు సిగ్గుపడవల్సిన విషయమని సామజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణం మంజీరా నగర్ బై పాస్ రోడ్డుకు అనుకోని ఉన్న కల్వకుంట సర్వే నెంబర్ 210 లోని లే అవుట్ నెంబర్ 368/87 పరిధిలోని రోడ్డు స్థలాన్ని సైతం  తప్పుడు పత్రాలతో లేనిది వున్నట్టుగా తప్పుడు విషయాలను ద్రువీకరిస్తున్నారని తెలియచేసారు. ఇండ్లు లేకున్నా? ఉన్నట్లు ఇంటి నెంబర్లు పొంది 59 జి. ఓ కింద సర్వే నెంబర్ మార్చి 374 సర్వే నెంబర్ తో అక్రమంగా క్రమబద్దికరణ కోసం చేసుకున్న ధరఖాస్తును పెట్టుకోవడం ఎంతైనా దారుణం అని తూర్పురపట్టరు. సరైన పత్రాలు క్షేత్ర స్థాయి లో తనిఖీ చేయకుండా రోడ్డు ఖాళీ స్థలాన్ని క్రమబద్దికరణ చేసిన సంగారెడ్డి మండలం రెవిన్యూ అధికారులు చట్టాలను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలం లో కడిలు పాతి  నిర్మాణ పనులు చేస్తున్న ఆక్రమణ దారుని పై సంగారెడ్డి ఆర్ డి ఓ , తహసీల్దార్ సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి లకు స్థానికులు ఫిర్యాదు చేశారు.59 go copy

Views: 119
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!