27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

On

విజయం తథ్యం అంటున్న మద్దెల సుధారాణి

IMG-20260209-WA1434కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 9: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 27 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నానని మద్దెల సుధారాణి తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ఉన్నత చదువులు చదువుకున్న నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, 27వ డివిజన్ ప్రజలు నాకు ఒక అవకాశాన్ని కల్పిస్తే డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని, డ్రైనేజీ,రోడ్లు, మంచినీరు, వీధి లైట్లు ఇతర ఏ సమస్య అయినా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్నికల పోటీలో ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కలిగించిన ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నాయని, అవే నాకు విజయాన్ని చేకూరుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి  27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
విజయం తథ్యం అంటున్న మద్దెల సుధారాణి
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం