తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి
On
తొర్రూర్ మున్సిపాలిటీ 08వ వార్డులో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి cr
ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు..
ఈ సందర్భంగా వినూత్నమైన ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకున్నారు.
వార్డు పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ఆత్మీయంగా పలకరించిన ఎమ్మెల్యే, విన్నపపూర్వక రీతిలో బిరియాని వడ్డిస్తూ తమకు మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించారు..
ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న , గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
ఎమ్మెల్యే ఈ ప్రత్యేక ప్రచారం స్థానిక ప్రజల్లో మంచి స్పందనను పొందగా, కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Views: 8
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Mar 2026 07:57:14
అస్మాతపూర్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..
రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:
ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్..
ఇబ్రహీంపట్నం...

Comment List