మా నాయకుడు దామోదర్ ను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించిన ఉరుకునేప్రసక్తే లేదు

On
మా నాయకుడు దామోదర్ ను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించిన ఉరుకునేప్రసక్తే లేదు

న్యూస్ ఇండియా టెక్మాల్ ప్రతినిధి జైపాల్ డిసెంబర్ 20 బుధవారం నాడు టేక్మాల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిపై మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు విమర్శలు చేసిన బెదిరింపులకు గురి చేసిన ఉరుకునే ప్రసక్తులేదనిలేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ అన్నారు బిఆర్ఎస్ అమలు చేసినటువంటి దళిత బంధువు పథకంతో మాకు ఏమి సంబంధం అని అన్నారు టెక్నోల మండల పరిధిలోని ఆయా గ్రామాలలో మా కాంగ్రెస్ కార్యకర్తలను మీరు భయం బ్రాంతులకు గురిచేసి మీ వెంట తిప్పుకొని వారిని కూడా మీరు మోసం చేశారు లేనిపోని అబండాలు మా పైన వేస్తే ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు దళిత బంధు ఎవరి వాటా ఎంతనో మీకే తెలుసు మీ నాయకులకు తెలుసు మీ దళిత బందుతో మాకేం సంబంధం లేదని అన్నారు ఈ క్రమంలో మల్లారెడ్డి సత్యనారాయణ సుధాకర్ కిషోర్ అంజయ్య మజార్ తదితరులు పాల్గొన్నారు

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..