మా నాయకుడు దామోదర్ ను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించిన ఉరుకునేప్రసక్తే లేదు

On
మా నాయకుడు దామోదర్ ను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించిన ఉరుకునేప్రసక్తే లేదు

న్యూస్ ఇండియా టెక్మాల్ ప్రతినిధి జైపాల్ డిసెంబర్ 20 బుధవారం నాడు టేక్మాల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిపై మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు విమర్శలు చేసిన బెదిరింపులకు గురి చేసిన ఉరుకునే ప్రసక్తులేదనిలేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ అన్నారు బిఆర్ఎస్ అమలు చేసినటువంటి దళిత బంధువు పథకంతో మాకు ఏమి సంబంధం అని అన్నారు టెక్నోల మండల పరిధిలోని ఆయా గ్రామాలలో మా కాంగ్రెస్ కార్యకర్తలను మీరు భయం బ్రాంతులకు గురిచేసి మీ వెంట తిప్పుకొని వారిని కూడా మీరు మోసం చేశారు లేనిపోని అబండాలు మా పైన వేస్తే ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు దళిత బంధు ఎవరి వాటా ఎంతనో మీకే తెలుసు మీ నాయకులకు తెలుసు మీ దళిత బందుతో మాకేం సంబంధం లేదని అన్నారు ఈ క్రమంలో మల్లారెడ్డి సత్యనారాయణ సుధాకర్ కిషోర్ అంజయ్య మజార్ తదితరులు పాల్గొన్నారు

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.