సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి

On
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి

ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం మల్లెపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేజావత్ బద్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తేజావత్ బద్రి గడ్డికుంట తండాలో నివాసం ఉంటుంది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.తేజావత్ బద్రి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీకి కట్టుబడి ప్రజల కోసం సేవ చేస్తానని అన్నారు.

IMG-20251204-WA0344

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం మల్లెపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేజావత్ బద్రి ఏకగ్రీవంగా...
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు