సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
On
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం మల్లెపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేజావత్ బద్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తేజావత్ బద్రి గడ్డికుంట తండాలో నివాసం ఉంటుంది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.తేజావత్ బద్రి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీకి కట్టుబడి ప్రజల కోసం సేవ చేస్తానని అన్నారు.

Views: 9
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Jan 2026 22:03:38
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...

Comment List