తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి

సర్పంచ్ ఎన్నికల బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు మూర్తి

On
తండ్రి బాటలో తనయుడు  గుగులోతు మూర్తి

ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి(ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం రాంక్య తండా గ్రామపంచాయతీ లో సర్పంచ్ పదవికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు మూర్తి బరిలో దిగారు. గతంలో గుగులోతు మూర్తి తండ్రి గుగులోతు గంగ్య సిపిఎం పార్టీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రజల కు వెనుదన్నుగా ఉన్నారు. అదే బాటలో తనయుడు నడుస్తామని ప్రజలు ఊహిస్తున్నారు.గుగులోతు మూర్తి మాట్లాడుతూ.. తన తండ్రి బాటలో తన నడుస్తానని ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.గతంలో తనకు అవకాశం లేకపోయినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపించానని అన్నారు. తమకు ఎన్ డి ఏ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రజలు కూడా తమను స్వాగతిస్తున్నారని కచ్చితంగా ఈ ఎన్నికలలో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.తాను ప్రజలకు సేవ చేస్తూ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.

IMG-20251206-WA0141

Views: 37
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు