రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు

భారీ మెజార్టీ కాయమని ధీమా వ్యక్తం చేశారు

On
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు

ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ..తాము ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్‌లో తనకంటూ శక్తివంతమైన గుర్తింపు సాధించడానికి ప్రజాసేవే ఆయుధంగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని,ఎప్పుడైనా అవసరమొస్తే ప్రజలకు ముందుండి సహాయం చేసి నడిపించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు పూర్తి మెజార్టీ రావడం ఖాయమని,ప్రజలు ఇప్పటికే తమ గెలుపుకే ఎదురుచూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచి గ్రామ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాను” అని విశ్వాసంతో ఉన్నామన్నారు.

IMG-20251207-WA0141

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు