పేకాట స్థావరం పై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్

రూ.23640 నగదు పట్టివేత

On
పేకాట స్థావరం పై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్

కంగ్టి,జనవరి25న్యూస్ ఇండియా

PEKATA_ba33ad1338_V_jpg--799x414-4g పేకాట స్థావరం పై పోలీసుల దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసిన ఘటన బుధువారం సాయంత్రం కంగ్టి లో చోటుచేసుకుంది . ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పోచమ్మ గల్లీలో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు దాడికి పాల్పడగా ఏడుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.23640 నగదు దొరికాయని తెలిపారు. పేకాట అడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.

Views: 512

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News