పేకాట స్థావరం పై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్

రూ.23640 నగదు పట్టివేత

On
పేకాట స్థావరం పై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్

కంగ్టి,జనవరి25న్యూస్ ఇండియా

PEKATA_ba33ad1338_V_jpg--799x414-4g పేకాట స్థావరం పై పోలీసుల దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసిన ఘటన బుధువారం సాయంత్రం కంగ్టి లో చోటుచేసుకుంది . ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పోచమ్మ గల్లీలో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు దాడికి పాల్పడగా ఏడుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.23640 నగదు దొరికాయని తెలిపారు. పేకాట అడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.

Views: 506

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..