పేకాట స్థావరం పై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్

రూ.23640 నగదు పట్టివేత

On
పేకాట స్థావరం పై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్

కంగ్టి,జనవరి25న్యూస్ ఇండియా

PEKATA_ba33ad1338_V_jpg--799x414-4g పేకాట స్థావరం పై పోలీసుల దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసిన ఘటన బుధువారం సాయంత్రం కంగ్టి లో చోటుచేసుకుంది . ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పోచమ్మ గల్లీలో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు దాడికి పాల్పడగా ఏడుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.23640 నగదు దొరికాయని తెలిపారు. పేకాట అడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.

Views: 506

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్