పేకాట స్థావరం పై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్
రూ.23640 నగదు పట్టివేత
By JHARAPPA
On
కంగ్టి,జనవరి25న్యూస్ ఇండియా
పేకాట స్థావరం పై పోలీసుల దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసిన ఘటన బుధువారం సాయంత్రం కంగ్టి లో చోటుచేసుకుంది . ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పోచమ్మ గల్లీలో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు దాడికి పాల్పడగా ఏడుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.23640 నగదు దొరికాయని తెలిపారు. పేకాట అడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.
Views: 506
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jun 2025 22:09:01
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..
బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
Comment List