దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!

డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..

On
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!

నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు..

డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..

కార్పొరేట్ ఆసుపత్రిని తలపిస్తున్న వైనం..

Read More బల్దియా అంటేనే అవినీతి కంపు..!

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, సెప్టెంబర్ 17, న్యూస్ ఇండియా ప్రతినిధి:

Read More శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

IMG-20250917-WA1484
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ కార్పొరేట్ ఆసుపత్రిని తలపిస్తున్న వైనం..

నగరంలో విజయ డయాగ్నిక్ సెంటర్ లీలలు ఎవరికి అంత చిక్కడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రికి తలపిస్తూ పరీక్షలకు వచ్చే రోగులను ఇక్కడ డాక్టర్ల పేరుతో మాయజాలం చేస్తున్నారు. కేవలం డయాగ్నిక్ సెంటర్ అంటేనే పరీక్షల నిమిత్తం ఏర్పాటు చేసిన కేంద్రం. కానీ నగరంలోని అనేక విజయ డయాగ్నిక్ సెంటర్లలో డాక్టర్ల పేరుతో అమాయక ప్రజల ఆరోగ్యాన్ని ఆసరా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారు. దీనిపై పర్యవేక్షించాల్సిన వైద్యశాఖ అధికారులు ముడుపుల మత్తులో జరుగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దిల్ సుఖ్ నగర్ లోని విజయ డయాగ్నిక్ సెంటర్ ఎందుకు ఉదాహరణ. ఇక్కడ డి ఎం అండ్ హెచ్ ఓ పర్యవేక్షణ ఉండదు. పరీక్ష పేరుతో వందల వేలు అమాయక ప్రజల నుంచి దోచుకుంటారు. అంతేకాకుండా డాక్టర్లను కూడా నియమించి వారి సూచించిన పరీక్షలను వేలకు వేలు దొరుకుతూ చేస్తుంటారు. వారికి అసలు అర్హత ఉందా కూడా పట్టించుకునే పాపన్న పోరు. కనీసం సరైన పరీక్షలు చేస్తారంటే అది కూడా జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ కార్పొరేట్ వ్యవస్థ కావడంతో దీనిపై ఎవరు దృష్టి సారించడం లేదు. అధికారులకు తెలిసిన వారికి అందాల్సిన ముడుపులు అందడంతో అంత గప్చి అన్నట్టు వ్యవహారం సాగుతోంది అనే విమర్శలు ఉన్నాయి. వీటిపై ఒకసారి ప్రభుత్వం, రాష్ట్ర వైద్యశాఖ దృష్టి సారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..