టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక

టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం  స్థానిక టీఎస్ యుటిఎఫ్ కార్యాలయం నందు 16:10:2025 న కొండIMG_20251017_121405 నాగమల్లయ్య అధ్యక్షతన తొర్రూరు మండల మహాసభ నిర్వహించడం జరిగింది 
       ఈ సమావేశానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాకూబ్ ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ పరిశీలకులుగా హాజరయ్యారు 
     తదనంతరం ఎన్నికల అధికారి టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకుబ్ ఈ క్రింది వారిని ఏకగ్రీవంగా 2025 - 26 విద్యా సంవత్సరానికి నూతన మండల కమిటీకి ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు
అధ్యక్షులు: Md రఫీ 
ప్రధాన కార్యదర్శి: O చైతన్య
ఉపాధ్యక్షులు: 
1. E మల్లయ్య 
2. K రాధాదేవి 
కోశాధికారి: P యాకేందర్ 
కార్యదర్శులు: 
1. CH శంకర్ 
2. A సమత 
3. B మహేందర్ 
4. M మమత 
ఆడిటర్: సాధికా సుల్తానా 
ఆడిట్ కమిటీ సభ్యులు: 
1. N స్రవంతి 
2. D మౌనిక 
3. M పల్లవి 
అకాడమిక్ కన్వీనర్: T రాయలు 
మహిళా కమిటీ కన్వీనర్: J శోభ 
క్రీడా కమిటీ కన్వీనర్: M రాజు

Views: 51
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News