టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక

టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం  స్థానిక టీఎస్ యుటిఎఫ్ కార్యాలయం నందు 16:10:2025 న కొండIMG_20251017_121405 నాగమల్లయ్య అధ్యక్షతన తొర్రూరు మండల మహాసభ నిర్వహించడం జరిగింది 
       ఈ సమావేశానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాకూబ్ ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ పరిశీలకులుగా హాజరయ్యారు 
     తదనంతరం ఎన్నికల అధికారి టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకుబ్ ఈ క్రింది వారిని ఏకగ్రీవంగా 2025 - 26 విద్యా సంవత్సరానికి నూతన మండల కమిటీకి ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు
అధ్యక్షులు: Md రఫీ 
ప్రధాన కార్యదర్శి: O చైతన్య
ఉపాధ్యక్షులు: 
1. E మల్లయ్య 
2. K రాధాదేవి 
కోశాధికారి: P యాకేందర్ 
కార్యదర్శులు: 
1. CH శంకర్ 
2. A సమత 
3. B మహేందర్ 
4. M మమత 
ఆడిటర్: సాధికా సుల్తానా 
ఆడిట్ కమిటీ సభ్యులు: 
1. N స్రవంతి 
2. D మౌనిక 
3. M పల్లవి 
అకాడమిక్ కన్వీనర్: T రాయలు 
మహిళా కమిటీ కన్వీనర్: J శోభ 
క్రీడా కమిటీ కన్వీనర్: M రాజు

Views: 17
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల తీవ్రమైన పదజాలాలతో తిట్టిన ప్రధానోపాధ్యాయుడు  యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల తీవ్రమైన పదజాలాలతో తిట్టిన ప్రధానోపాధ్యాయుడు 
మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం:-  మధ్యాహ్న భోజనం బాగాలేదు అన్నందుకు అది మనసులో పెట్టుకొని పదవ తరగతి విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల...
టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక
సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..