రక్తదానం ప్రాణదానంతో సమానం
మనుషులంతా ఒకటే
On
విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 676 వ రక్తదాన కార్యక్రమం
కొత్తగూడెం
(న్యూస్ఇండియా నరేష్) నవంబర్ 24: విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 676వ రక్తదాన కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డిఎస్పి రెహమాన్ పాల్గొని మాట్లాడుతూ... మనుషులంతా ఒకటే అని , రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ విలవ్ యూ ఫౌండేషన్ ఛైర్ ఉమన్ జాంగ్ గిల్-జా కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కిషోర్, సీఐ శివప్రసాద్, గవర్నమెంట్ వైద్యులు వరుణ్, అనూష, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ స్వామి, లగడపాటి రమేష్, మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Views: 153
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 12:55:24
ధాన్యం సేకరణ ఓ యజ్ఞం
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:- వడ్ల సేకరణ ఓ యజ్ఞం అని,ప్రతి...
Comment List