రక్తదానం ప్రాణదానంతో సమానం

మనుషులంతా ఒకటే

On
రక్తదానం ప్రాణదానంతో సమానం

విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 676 వ రక్తదాన కార్యక్రమం

IMG20241124120536కొత్తగూడెంIMG20241124120906(న్యూస్ఇండియా నరేష్) నవంబర్ 24: విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 676వ రక్తదాన కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డిఎస్పి రెహమాన్ పాల్గొని మాట్లాడుతూ... మనుషులంతా ఒకటే అని , రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ విలవ్ యూ ఫౌండేషన్ ఛైర్ ఉమన్ జాంగ్ గిల్-జా కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కిషోర్, సీఐ శివప్రసాద్, గవర్నమెంట్ వైద్యులు వరుణ్, అనూష, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ స్వామి, లగడపాటి రమేష్, మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Views: 162
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే! సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల కొన్ని దేశాలు భారీ నష్టాలు చవిచూస్తే, మరికొన్ని దేశాలు బిలియన్ల డాలర్ల లాభాలు పొందుతున్నాయి. భారతదేశంపై దీని ప్రభావం ఏమిటి? ఏ...
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?
ఏకాంత సేవ తర్వాత తిరుమల గర్భగుడిలో ఏం జరుగుతుంది? ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలుసా?
చీమలా కనిపిస్తుంది.. తాకితే యాసిడ్ పోసినట్లే! ఏపీలో ఈ ప్రమాదకర పురుగు కలకలం