రక్తదానం ప్రాణదానంతో సమానం

మనుషులంతా ఒకటే

On
రక్తదానం ప్రాణదానంతో సమానం

విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 676 వ రక్తదాన కార్యక్రమం

IMG20241124120536కొత్తగూడెంIMG20241124120906(న్యూస్ఇండియా నరేష్) నవంబర్ 24: విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 676వ రక్తదాన కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డిఎస్పి రెహమాన్ పాల్గొని మాట్లాడుతూ... మనుషులంతా ఒకటే అని , రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ విలవ్ యూ ఫౌండేషన్ ఛైర్ ఉమన్ జాంగ్ గిల్-జా కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కిషోర్, సీఐ శివప్రసాద్, గవర్నమెంట్ వైద్యులు వరుణ్, అనూష, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ స్వామి, లగడపాటి రమేష్, మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Views: 162
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..