రక్తదానం ప్రాణదానంతో సమానం

మనుషులంతా ఒకటే

On
రక్తదానం ప్రాణదానంతో సమానం

విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 676 వ రక్తదాన కార్యక్రమం

IMG20241124120536కొత్తగూడెంIMG20241124120906(న్యూస్ఇండియా నరేష్) నవంబర్ 24: విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 676వ రక్తదాన కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డిఎస్పి రెహమాన్ పాల్గొని మాట్లాడుతూ... మనుషులంతా ఒకటే అని , రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ విలవ్ యూ ఫౌండేషన్ ఛైర్ ఉమన్ జాంగ్ గిల్-జా కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కిషోర్, సీఐ శివప్రసాద్, గవర్నమెంట్ వైద్యులు వరుణ్, అనూష, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ స్వామి, లగడపాటి రమేష్, మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Views: 153
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.