వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.

On
వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 02, న్యూస్ ఇండియా : ప్రత్యేక పుష్పలంకరణ వస్త్ర అలంకరణ చేసిన అమ్మ వారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం, లోని సరస్వతి నగర్, లో గల శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం వైభావంగా జరిగింది. ఈ సందర్బంగా అమ్మ వారికీ కుంభాభిషేకం, ఈ వార్షికోత్సవ కార్యక్రమం లో భాగంగా అర్చకులు గజవాడ శేషాచారి, మీనా నాథ్ శర్మ ఆర్చక బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ హోమం, మహ హారతి నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో ఆలయ వ్యవ స్థాపక కమిటీ సభ్యులు కోడిదే లింగమ్మ యాదగిరి దంపతుల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో ఆలయ భక్త బృందం శ్రీధర్ మహేంద్ర రాజు, వినయ్ విట్టల్, శ్రీశైలం, కుమార్, రవి, సందీప్, మహేష్, కుమార్, సుమన్, మల్లేష్, ప్రమోద్, పవన్, హన్మంత్ పవన్, సంతోషి శ్రీనిత, స్రవంతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-05-02 at 5.24.12 PM

Views: 17
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక