వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.

On
వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 02, న్యూస్ ఇండియా : ప్రత్యేక పుష్పలంకరణ వస్త్ర అలంకరణ చేసిన అమ్మ వారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం, లోని సరస్వతి నగర్, లో గల శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం వైభావంగా జరిగింది. ఈ సందర్బంగా అమ్మ వారికీ కుంభాభిషేకం, ఈ వార్షికోత్సవ కార్యక్రమం లో భాగంగా అర్చకులు గజవాడ శేషాచారి, మీనా నాథ్ శర్మ ఆర్చక బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ హోమం, మహ హారతి నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో ఆలయ వ్యవ స్థాపక కమిటీ సభ్యులు కోడిదే లింగమ్మ యాదగిరి దంపతుల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో ఆలయ భక్త బృందం శ్రీధర్ మహేంద్ర రాజు, వినయ్ విట్టల్, శ్రీశైలం, కుమార్, రవి, సందీప్, మహేష్, కుమార్, సుమన్, మల్లేష్, ప్రమోద్, పవన్, హన్మంత్ పవన్, సంతోషి శ్రీనిత, స్రవంతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-05-02 at 5.24.12 PM

Views: 12
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.
ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్,...
అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.., సెక్షన్ 144/ 163 BNSS అమలు.
మే 5 నుంచి 20 వరకు జిల్లాకు ఒక మండలంలో రెవెన్యూ సదస్సులు.
వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.
మదీనాగూడ గౌతమ్ మోడల్ స్కూల్ లో  100% ఫలితాలు సాధించిన విద్యార్థులు